Breaking News

మూడో కంటికి తెలియకుండా రహస్య మంతనాలు*?

133 Views*మూడో కంటికి తెలియకుండా రహస్య మంతనాలు*???   రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో రోజురోజుకూ పొలిటికల్ హీట్ పెరుగుతున్నది. రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీల్లోనూ వలసలపై సీరియస్ చర్చలు జరుగుతున్నాయి. మూడో కంటికి తెలియకుండా సీక్రేట్‌గా ప్రాథమిక స్థాయిలో సంప్రదింపుల పర్వం ఊపందుకున్నది. వీలైతే టికెట్ లేదంటే ప్యాకేజ్.. ఇవే ఆ చర్చల్లోని కీలక అంశాలు. రాష్ట్రంలోని ప్రధాన పార్టీల్లో ఇలాంటి పాలిటిక్స్ కొనసాగుతుండగా.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో ఇవి కాస్త ఎక్కువే ఉన్నాయి. […]

Breaking News

అనుమానంతో భార్యను హతమార్చిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు*

179 Views*అనుమానంతో భార్యను హతమార్చిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు*   విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు.. అను మానం, కుటుంబ కలహాలతో భార్యను హత మార్చిన ఘటన ఆదివారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది, ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామానికి చెందిన భూక్యా సీతారాములు ఇల్లెందు సమీపంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. అతనికి రఘు నాథపాలెం గ్రామానికి చెందిన పార్వతి(43)తో 22 ఏళ్ల క్రితం వివాహం అయింది. వీరు ఖమ్మంలో […]

Breaking News

_కుక్క కరిచిన ఆరు నెలలకు రేబీస్ వ్యాధి సోకి.. బాలుడి దుర్మరణం_* *_కాకినాడ జిల్లా గొల్లప్రోలులో వెలుగు చూసిన ఘటన_*

122 Views*_కుక్క కరిచిన ఆరు నెలలకు రేబీస్ వ్యాధి సోకి.. బాలుడి దుర్మరణం_*   *_కాకినాడ జిల్లా గొల్లప్రోలులో వెలుగు చూసిన ఘటన_*   *_ఆరు నెలల క్రితం కుక్క కరిచినా భయపడి ఇంట్లో చెప్పని 17 ఏళ్ల బాలుడు_*   *_మూడు రోజుల క్రితం బాలుడికి తీవ్ర జ్వరం, నీటిని చూసి భయపడిన వైనం_*   *_ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం దుర్మరణం_*   _కుక్క కరిచిన విషయం ఇంట్లో చెబితే తిడతారని భయపడ్డ ఓ […]

Breaking News

_అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త_*

186 Views*_అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త_* ఆదోని… అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో కట్టుకున్న భార్యను గొంతు నులిమి భర్తహత్య చేసిన సంఘటన గత ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిలిచిన పేటలో చోటు చేసుకుంది వివరాలు ఇలా ఉన్నాయి ఆదోని పట్టణానికి చెందిన ఉరుకుందుకూతురు శిరీష (23) ను సమీప బంధువైన చంటి కి ఇచ్చి వివాహం చేశారు అయితే వారి వివాహం జీవితం సజావు గా సాగి ఇద్దరుమగ పిల్లలు జన్మించారు […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన యువనేత మంత్రి కేటీఆర్… టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు సింగిల్ విండో గుండారపు కృష్ణారెడ్డి

233 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మంత్రి కేటీఆర్ జన్మదినం ఘనంగా జరిపారు మంగళవారం రోజున కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఎల్లారెడ్డిపేట జెడ్పిటిసి కార్యాలయం ముందు బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య సమక్షంలో కేకును కట్ చేసి స్వీట్లు తినిపించుకున్నారు అనంతరం ఆయన మాట్లాడారు.అదేవిధంగా ఎంపీడీవో కార్యాలయం వెనకాలే మొక్కలను నాటారు ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు, ఎంపీపీ పిల్లి రేణుక, సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, సెస్ డైరెక్టర్ […]

Breaking News

బల్దియా పరిధిలోని 35వ డివిజన్ లోగల సాయి గణేష్ కాలనీ ప్రాంతాలలో మేయర్ ఆదివారం క్షేత్రస్థాయిలో పర్యటించారు.

120 Viewsబల్దియా పరిధిలోని 35వ డివిజన్ లోగల సాయి గణేష్ కాలనీ ప్రాంతాలలో మేయర్ ఆదివారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఇంతకు ముందు కాలనీ లో పర్యటించే క్రమం లో తక్కువ పీడనం (ఫ్రెషర్)తో నీరు వస్తుందని మేయర్ దృష్టికి రాగ స్పందించిన మేయర్ అధికారులను. ఆదేశించి అక్కడ వాల్ప్స్ ఏర్పాటు చేసి పీడనం పెంచి నీటి సరఫరా సక్రమంగా కొనసాగేలాచర్యలు చేపట్టాలని ఆదేశించి పూర్తి చేసిన నేపథ్యం లో ఆదివారం క్షేత్ర స్థాయి లో అట్టి ప్రాంతం […]

Breaking News

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ ర్యాలీ జయప్రదం. 

119 Viewsఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ ర్యాలీ జయప్రదం.     ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్స్ (ఎన్.సీ.సీ.పీ.ఏ) ఆధ్వర్యంలో జులై 21న వేలాది పెన్షనర్లు దీర్ఘకాలంగా అపరిష్కృతం గానున్న సమస్యల పరిష్కారానికై భారీ ర్యాలీ నిర్వహించి లక్షలాది మంది సంతకాలతో ప్రధాన మంత్రికి డిమాండ్స్ పత్రం సమర్పించారు.   వర్షాలను, వయస్సును లెక్క చేయకుండా తెలంగాణ ఆల్ పెన్షనర్స్ […]

Breaking News

వీఆర్ఏల క్రమబద్ధీకరణ, సర్దుబాటు పై సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం*

117 Views*వీఆర్ఏల క్రమబద్ధీకరణ, సర్దుబాటు పై సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం*   హైదరాబాద్:జులై 23 రాష్ట్రంలో వీఆర్ఏల క్రమబద్ధీకరణ, సర్దుబాటు, స్థిరీకరణ తదితర అంశాలపై డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో సీఎం కేసీఆర్ ఆదివారం సాయంత్రం సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు.   ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, ఎ.జీవన్ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ముఖ్యమంత్రి సలహాదారు […]

Breaking News

_రోడ్డు ప్రమాదంలో గీత కార్మికుడి దుర్మరణం_

103 Views*_రోడ్డు ప్రమాదంలో గీత కార్మికుడి దుర్మరణం_*   _సిద్దిపేటజిల్లా :గుర్తు తెలియని వాహనం ఢీకొని గీత కార్మికుడు మృతి చెందిన ఘటన జిల్లా కేంద్రంలోని కాళ్లకుంట కాలనీ వద్ద ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యలు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట అర్బన్ మండలం బూరుగుపల్లి గ్రామానికి చెందిన అంబటి గణేష్ గౌడ్ (40) చిన్న కోడూరు మండలం పెద్ద కోడూరు కల్లు మండువా నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గణేష్ గౌడ్ మోటార్ సైకిల్ […]

Breaking News

సంగారెడ్డి: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సింగూరు ప్రాజెక్టులోకి వరద వచ్చి చేరుతుండడంతో నీటి మట్టం పెరుగుతూనే ఉంది.

133 Views*సంగారెడ్డి: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సింగూరు ప్రాజెక్టులోకి వరద వచ్చి చేరుతుండడంతో నీటి మట్టం పెరుగుతూనే ఉంది. దీంతో అప్రమత్తమైన నీటి పారుదల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు ప్రాజెక్టు నీటి మట్టం పరిశీలిస్తున్నారు. ఈ సీజన్ లో ఇప్పటి వరకు 2 టీఎంసీల 365 క్యూసెక్కులు వరద రూపంలో వచ్చి చేరినట్లు ప్రాజెక్టు డిప్యూటీ డీఈ నాగరాజు తెలిపారు. ఆదివారం ఉదయం 6:00 గంటల వరకు ప్రాజెక్టులో 21.042 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు […]