111 Viewsజామే మసీద్ నూతన కార్యవర్గం ఎంపిక ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఖాదీమ్ జామే మసీద్ నూతన కార్యవర్గాన్ని శనివారం రాత్రి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా సయ్యద్ జహంగీర్, ఉపాధ్యక్షులుగా సయ్యద్ లాల్ మహమ్మద్, మహమ్మద్ బాబా, కోశాధికారిగా మహమ్మద్ అహమద్, ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ వాజిద్, సహాయ కార్యదర్శిగా మహమ్మద్ తాజుద్దీన్, కార్యవర్గ సభ్యులుగా సాదుల్ ఖురైషి, సయ్యద్ తాజుద్దీన్ , మహమ్మద్ ఇర్ఫాన్, షేక్ తాజ్, మహమ్మద్ రఫీక్ నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా […]
Breaking News
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం సన్నాహక సమావేశం
96 Viewsరామగుండం నియోజకవర్గం, NTPC లోని SS గార్డెన్స్ లో పెద్దపల్లి పార్లమెంటరీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించిన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం సన్నాహక సమావేశంలో పాల్గొన్న *మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు. పెద్దపల్లి గడ్డపై గులాబీ జెండా ఎగరడమే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహ ప్రతివ్యూహలు, ప్రచారానికి సంబంధించిన విధి విధానాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న జడ్పీ ఛైర్మెన్ పుట్ట మధు,మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, […]
కాంగ్రెస్ ధ్యేయం సమన్యాయం.
85 Viewsఏప్రిల్ 7, 24/7 తెలుగు న్యూస్: కాంగ్రెస్ ధ్యేయం సమన్యాయం. ద -మిషన్ -ఆఫ్ – కాంగ్రెస్- ఇస్ – ఈక్వాలిటీ – దేశమంతా ఐదు గ్యారెంటీలు – మా మ్యానిఫెస్టో ఈ దేశ ప్రజల ఆత్మ – మోడీ హయాంలో అన్ని వ్యవస్థలు, రంగాలు నిర్వీర్యం – దేశ సంపద కొందరి చేతుల్లోనే.. – ఇక్కడ మాజీ సీఎం ఫోన్ట్యాపింగ్ చేయించారు – ఢిల్లీలో మోడీ అదే పనిచేస్తున్నారు : తుక్కుగూడ సభలో రాహుల్గాంధీ […]
సిపిఎం త్రిస్సూర్ బ్యాంక్ ఖాతా స్తంభన- ఐటి అధికారులు.
81 Viewsఏప్రిల్ 7, 24/7 తెలుగు న్యూస్:సిపిఎం త్రిస్సూర్ బ్యాంక్ ఖాతా స్తంభన- ఐటి అధికారులు. కేరళలోని త్రిస్సూర్ లోక్సభ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్ధి ప్రయోజనార్థం.. సిపిఎం త్రిస్సూర్ జిల్లా కమిటీ బ్యాంక్ ఖాతాను ఆదాయపన్ను శాఖ అధికారులు స్తంభింపచేశారు. పార్టీకి ఈ మేరకు నోటీసులు జారీ చేశారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంజి రోడ్లోని జిల్లా కమిటీ అకౌంట్ను స్తంభింపచేసినట్లు ఆ నోటీసులో తెలియచేశారు. దానికి గల కారణమేంటనేది ఆ నోటీసులో వారు వివరించలేదు. తదుపరి […]
బిజెపి అవినీతికి బాటలు వేసిన ఎన్నికల బాండ్లు : సీతారాం ఏచూరి
72 Viewsఏప్రిల్ 6,24/7 తెలుగు న్యూస్ :బిజెపి అవినీతికి బాటలు వేసిన ఎన్నికల బాండ్లు : సీతారాం ఏచూరి న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బిజెపి పెద్ద ఎత్తున ఆర్థిక మోసాలకు పాల్పడిందని సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ‘ది హిందూ’ వార్తాపత్రిక పరిశోధనాత్మక కథనాన్ని ఎక్స్లో శుక్రవారం ఆయన షేర్ చేశారు. హిందూ పత్రిక కథనాన్ని ఆయన ఉటంకిస్తూ , 2023 ఆర్థిక సంవత్సరంలో మొత్తం విరాళాలలో నాలుగింట మూడొంతులు 2024 ఆర్థిక […]
రాష్ట్రాల రుణాలపై కేరళ సహేతుక పోరాటం….
81 Viewsఏప్రిల్ 6,24/7 తెలుగు న్యూస్ : రాష్ట్రాల రుణాలపై కేరళ సహేతుక పోరాటం హిందూ’ సౌజన్యంతో.. కేంద్ర రాష్ట్ర సంబంధాల చర్చలో ప్రభుత్వ రుణ నిర్వహణ సమస్య అంతకంతకూ ఎక్కువగా దృష్టినాకర్షిస్తున్నది. ఇటీవల కేంద్రం పదహారవ ఆర్థిక సంఘాన్ని నియమించడం ఇందుకు నేపథ్యంగా వుంది. రాష్ట్రాలు నికరంగా తీసుకునే రుణంపై కేంద్రం నిర్ణయించిన పరిమితిని సవాలు చేస్తూ కేరళ రాష్ట్రం సుప్రీం కోర్టులో కేసు వేసింది. భారత దేశంలో లోట్లు, రుణాలకు సంబంధించిన అసమాన ద్రవ్య […]
సాక్షులకు పోలీసుల తర్ఫీదు..సుప్రీంకోర్టు ఆగ్రహం.
80 Viewsఏప్రిల్ 6,24/7 తెలుగు న్యూస్ :సాక్షులకు పోలీసుల తర్ఫీదు..సుప్రీంకోర్టు ఆగ్రహం. హైదరాబాద్: హత్యానేరం కేసులో సాక్షులకు పోలీస్స్టేషన్లో తర్ఫీదు ఇవ్వడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీస్ అధికారుల చర్య దిగ్భ్రాంతికరమని జస్టిస్ అభయ్ ఎస్.ఓక్, జస్టిస్ పంకజ్ మిత్తల్ సభ్యులుగా ఉన్న ధర్మాసనం పేర్కొంది. దీనిపై దర్యాప్తు నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తమిళనాడు డీజీపీని ఆదేశించింది. హత్య కేసులో ఇద్దరు నిందితులను దోషులుగా తేల్చి జీవిత ఖైదు విధించిన దిగువ న్యాయస్థానాల తీర్పును […]
నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం.
82 Viewsఏప్రిల్ 6,24/7 తెలుగు న్యూస్ :నేస్తం సేవా సంస్థ ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం … మైదుకూరు పట్టణంలో అనాధలకు నిరాశ్రయులకు మంచి రుచికరమైన వైట్ రైస్, పప్పు, రసం, పెరుగు, స్వీట్స్ ,వడియాలు,అరటిపండు, వాటర్ బాటిల్ అందించి వారి ఆకలి తిర్చడం జరిగింది. దాత: కడప జిల్లా దువ్వూరు మండలం నాగయాపల్లె గ్రామానికి చెందిన గంగి రెడ్డి మనవడు లీలా కృష్ణ రెడ్డి కేశఖండన సందర్భంగా అన్నదాన కార్యక్రమానికి సహాయం అందించండి ఈ కార్యక్రమంలో నేస్తం […]
మా ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి..
88 Viewsఏప్రిల్ 6, 24/7 తెలుగు న్యూస్ :మా ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి. ఎన్నికల కంటే ముందే నా ఫోన్ తో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేశారు. ఈ వ్యవహారంపై గతంలోనే డీజీపీ ఫిర్యాదు చేశాం: మంత్రి జూపల్లి. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో గత అక్టోబర్ నెలలో తనతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫోన్లు ట్యాప్ […]
లౌకిక తత్వాన్ని కాపాడటమే లక్ష్యం….
78 Viewsఏప్రిల్ 6, 24/7 తెలుగు న్యూస్ : లౌకిక తత్వాన్ని కాపాడమే లక్ష్యం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్ వెస్లీ రంగారెడ్డి : ప్రజా సమస్యలపై పోట్లాడేందుకు పార్లమెంటులో కమ్యూనిస్టుల ప్రాతినిధ్యం ఎంతో అవసరమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్ వెస్లీ అన్నారు. దేశాన్ని మతోన్మాద ప్రమాదం నుంచి ఎదుర్కొని లౌకిక తత్వాన్ని కాపాడుతామన్నారు. సీపీఐ(ఎం) ఇబ్రహీంపట్నం నియోజకవర్గం స్థాయి సమావేశం ఇబ్రహీంపట్నంలోని పాషా నరహరి స్మారక కేంద్రంలో […]










