103 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన అపర రామ భక్తుడు శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజుకి ఆదివారం కరీంనగర్ లో తెలుగు వెలుగు జాతీయ స్వచ్చంద సేవా సంస్థ వారు భక్తిరత్న మహానంది జాతీయ పురస్కారాన్ని సన్మాన పత్రాన్ని అందజేసి ఘనంగా ప్రముఖులు సన్మానించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, మహారాష్ట్ర నుండి ప్రతిభావంతులకు అందజేయగా మన తెలంగాణ ప్రాంతం నుండి భక్తి రంగం విశేష సేవలు అందించి ప్రతి […]
Breaking News
భక్తిరత్న జాతీయ పురస్కారం అందుకున్న రామకోటి రామరాజు రాజు
83 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన అపర రామ భక్తుడు శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి రామరాజు గారికి ఆదివారం నాడు కరీంనగర్ లో తెలుగు వెలుగు జాతీయ స్వచ్చంద సేవా సంస్థ వారు భక్తిరత్న మహానంది జాతీయ పురస్కారాన్ని సన్మాన పత్రాన్ని అందజేసి ఘనంగా ప్రముఖులు సన్మానించారు. తెలంగాణ,ఆంధ్రప్రదేశ్,తమిళనాడు,కర్ణాటక,ఒరిస్సా,మహారాష్ట్ర నుండి ప్రతిభావంతులకు అందజేయగా మన తెలంగాణ ప్రాంతం నుండి భక్తి రంగం విశేష సేవలు అందించి ప్రతి రోజు లక్షల మందికి […]
నాపై వస్తున్నా వదంతులు ఎవరు నమ్మొద్దు ఎమ్మెల్యే..
136 Views(మానకొండూర్ జూన్ 25 ) మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సోమవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అయితే తాను గుండెపోటుకు గురైనట్టు జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని,వదంతులు నమ్మొద్దంటూ కవ్వంపల్లి ఓ వీడియోను రిలీజ్ చేశారు. తన ఆరోగ్యం విషయంలో మానకొండూర్ నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సోమవారం స్వల్ప అస్వస్థతకు గురికావడంతో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని వెల్లడించారు. వైద్యుల సూచనల మేరకే మంగళవారం […]
విద్యా మంత్రి తప్పుకోవాల్సిందే….
95 Viewsజూన్ 24, 24/7 తెలుగు న్యూస్ : ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ స్కామ్ – విద్యా మంత్రి తప్పుకోవాల్సిందే! సిపిఎం పొలిట్బ్యూరో డిమాండ్… న్యూఢిల్లీ : అఖిల భారత స్థాయి పోటీ పరీక్షల ప్రక్రియను భ్రష్టు పట్టించిన కేంద్ర విద్యా శాఖ మంత్రి ఆ పదవి నుంచి తప్పుకోవాల్సిందేనని సిపిఎం పునరుద్ఘాటించింది. ఆ పార్టీ పొలిట్బ్యూరో ఆదివారం నాడిక్కడ ఈ మేరకు ఒక ప్రకటన విడుదలజేసింది. కేంద్రీకృత అఖిలభారత పరీక్షా ప్రక్రియలో ఇటీవల చోటుచేసుకున్న దుష్ట పరిణామాలు […]
ప్రజల రక్షణ పోలీస్ బాద్యత
90 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *ప్రజల రక్షణ, భద్రత పోలీస్ బాధ్యత* *నేరాల నియంత్రణకే ‘కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం’:గోదావరిఖని ఏసీపీ రమేష్* ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ స్టేషన్ పరిధిలోని హోసింగ్ బోర్డు కాలనీ లో ఈరోజు రామగుండం సీఐ అజయ్ బాబు, రామగుండం ఎస్ఐ సతీష్ ఆధ్వర్యంలో గోదావరిఖని సబ్ డివిజన్ అధికారులు మరియు సిబ్బంది తో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించి కాలనీ లో తనిఖీ లు నిర్వహించి, స్థానిక ప్రజలతో గోదావరిఖని […]
పింఛన్ మహాప్రభో….
89 Viewsజూన్ 20, 24/7 తెలుగు న్యూస్: పింఛన్ మహా ప్రభో… డబ్బులందక రెండు నెలలు…. మందుగోలీలు లేక దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అల్లాడుతున్న వృద్ధులు, వికలాంగులు సాయం కోసం ఒంటరి మహిళలు, వృత్తిదారులు చేయూత కింద రూ.4-6 వేల పింఛన్ ఎప్పుడో పింఛన్ మహా ప్రభోదీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వికలాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, వృత్తిదారులు ఇలా ఏ ఆసరా లేనోళ్లంతా సర్కార్ పింఛన్ కోసం ఎదురు చూస్తున్నారు. పింఛన్ పైసలొస్తే రోగానికి మందుగోలీలు, నాలుగు మెతుకులు దొరుకుతాయని […]
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నేరమా?
93 Viewsజూన్ 20, 24/7 తెలుగు న్యూస్:కొత్త నేర చట్టాలను వెనక్కి తీసుకోవాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నేరమా? ప్రజల హక్కులకు నష్టం చేకూర్చే మూడు కొత్త నేర చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని వీక్షణం ఎడిటర్ వేణుగోపాల్ డిమాండ్ చేశారు. పౌర హక్కులను మరింతగా అణిచివేసే కొత్త నేర చట్టాలు ఎవరి ప్రయోజనాల కోసం? అనే అంశంపై బుధవారం హైదరాబాద్ ప్రెస్క్లబ్లో మహిళా, ట్రాన్స్జెండర్ల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని […]
జులై 10న దేశవ్యాప్తంగా ధర్నాలు
137 Viewsజూన్ 20, 24/7 తెలుగు న్యూస్: కేంద్ర ప్రభుత్వ విధానాలపై జులై 10న దేశవ్యాప్తంగా ధర్నాలు. సిఐటియు ఆలిండియా కమిటీ పిలుపు న్యూఢిల్లీ : కార్మిక హక్కులను కాలరాసే లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అగ్నివీర్ పథకాన్ని వెనక్కి తీసుకోవాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని తదితర డిమాండ్ల సాధనకు జులై10న దేశవ్యాపితంగా అన్ని మండల, జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని సిఐటియు ఆలిండియా కమిటీ బుధవారం పిలుపునిచ్చింది. ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగిలినప్పటికీ […]
కువైట్ వెళ్లేందుకు కేరళ మంత్రికి అనుమతి నిరాకరణ..
98 Viewsజూన్ 20, 24/7 తెలుగు న్యూస్: కువైట్ వెళ్లేందుకు కేరళ మంత్రికి అనుమతి నిరాకరణ సమాఖ్య స్ఫూర్తికే విరుద్ధం మోడీకి కేరళ ముఖ్యమంత్రి విజయన్ లేఖ తిరువనంతపురం : మంగాఫిల్ అగ్ని ప్రమాదం నేపథ్యంలో కువైట్ వెళ్లేందుకు ఆరోగ్యమంత్రి వీణా జార్జికి రాజకీయ అనుమతి నిరాకరించిన కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రధానికి లేఖ రాశారు. జూన్12న కువైట్లోని మంగాఫ్లో సంభవించిన ఘోర అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారిలో సగం […]










