Breaking News

600మంది కాంగ్రెస్ లో నుండి బీఆర్ఎస్ లో చేరికలు…

119 Viewsప్రగతి వైపే ప్రజల చూపు: ఎమ్మెల్యే మంచిరెడ్డి గారు* రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ-హయత్ నగర్ మండలం రొక్కం భీం రెడ్డి గారు, సీనియర్ నాయకులు జక్కా రామ్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు బొక్క మన్మోహన్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు గుర్రం చంద్ర శేఖర్ రెడ్డి గారు, తుర్కయంజాల్ మున్సిపాలిటీ కోఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు పోరెడ్డి గారు నర్సింహ రెడ్డి గారు, తుర్కయంజాల్ […]

Breaking News

మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలే : వాతావరణ శాఖ*

858 Views*మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలే : వాతావరణ శాఖ* *వాయివ్య బంగాళాఖాతంలో ఏర్పడి అల్పపీడన ప్రభావంతో మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో చాలా చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది*.   వాయవ్య బంగాళాఖాతంలో ఈనెల 18న మరొక ఆవర్తన ద్రోణి ఏర్పడే చాన్స్ ఉందని ప్రకటించింది. అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ తో పాటు ఆదిలాబాద్, కుమ్రంభీం, మంచిర్యాల, నిజామాబాద్, జయశంకర్ […]

Breaking News

రేవంత్ రెడ్డి కి హెచ్చరిక

117 Viewsరేవంత్ రెడ్డి కి హెచ్చరిక —– తెలంగాణ ముదిరాజ్ మహాసభ గజ్వేల్ నియోజకవర్గం కో కన్వీనర్ మన్నె శ్రీనివాస్ ముదిరాజ్ జూలై 19 ములుగు మండలం దాసర్లపల్లి గ్రామం మన్నే శ్రీనివాస్ మాట్లాడుతూ మొన్న రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ హెచ్చరిక నువ్వు ఒక రైతు బిడ్డను అని చెప్పావు కదా నువ్వు నిజంగా ఒక రైతు బిడ్డ అయితే కరెంటు బాధేందో అది నీకు తెలుస్తుంది నువ్వు రైతుబిడ్డవు కాకనే కరెంటు పైన […]

Breaking News

పారిశుద్ధ్య కార్మికులు సమ్మె వీడి.. విధుల్లో చేరండి.

109 Views    *పారిశుద్ధ్య కార్మికులు సమ్మె వీడి.. విధుల్లో చేరండి.*   *సమ్మె విరమించి ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలి.*   *రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీశ్ రావు విజ్ఞప్తి*   సిద్ధిపేట 19 జూలై 2023:   వర్షాకాల నేపథ్యంలో సీజనల్ వ్యాధుల వ్యాపిస్తాయి. ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతాయి. దీంతో అంటువ్యాధులు పెరిగే అవకాశం ఉంటుందని, పారిశుద్ధ్య కార్మికుల విషయాన్ని ప్రభుత్వం తప్పకుండా ఆలోచన చేస్తుందని, సీజనల్ […]

Breaking News

ఒడిశాను ఆనుకొని ఉన్న జార్ఖండ్‌ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది.

109 Viewsహైదరాబాద్‌: ఒడిశాను ఆనుకొని ఉన్న జార్ఖండ్‌ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉప రితల ఆవర్తనం కొనసాగు తోంది. దీని ప్రభావంతో తెలంగాణలో బుధ, గురువారా ల్లో అనేకచోట్ల భారీనుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశ ముందని హైదరాబాద్‌ వాతా వరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో రెడ్‌ అలర్ట్‌ జారీ చేసినట్లు పేర్కొంది.   *అత్యంత భారీ వర్షాలు కురిసే జిల్లాలు*   మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, ఖమ్మం   *భారీ […]

Breaking News

పంచాయతీ కార్మికులపై.. దయ చూపండి

123 Viewsపంచాయతీ కార్మికులపై.. దయ చూపండి హైదరాబాద్ :జులై 19 గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంలో పంచాయతీ కార్మికుల పాత్ర కీలకం. కానీ వారికి కావాల్సిన సదుపాయాలు కల్పించడంలో, వారి సమస్యలన్నీ పరిష్కరించడంలో పాలకులు విఫలమవుతున్నారు. ఎన్నో ఏండ్లుగా పని చేస్తున్న వారిని పర్మినెంట్ చేయడం లేదు. పర్మినెంట్ అయిన వారికి ప్రమోషన్లు కల్పించడం లేదు. మల్టీ పర్పస్ విధానంతో వారిపై పనిభారం పెంచుతున్నారు. విధులకు సంబంధం లేని పనులు చేయిస్తూ.. వారితో శ్రమ దోపిడీ చేయిస్తున్నారు. వారికి […]

Breaking News

వర్షాకాలంతో జర జాగ్రత్త! ????️????️

120 Views*✊వర్షాకాలంతో జర జాగ్రత్త! ????️????️* ☞ వైరల్ ఫీవర్ ల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండండి.* *☞ చల్లదనం బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వానలో వెళ్తే గొడుగు, రెయిన్ కోట్స్ తప్పనిసరిగా వాడాలి.* *☞ ఎక్కువగా కాచి, చల్లార్చిన నీటిని తాగాలి.* *☞ ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.* *☞ పిల్లలకు పండ్లు ఎక్కువగా తినిపించాలి.* *☞ వానలో తడిసి జలుబు, గొంతునొప్పి వస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.* . *ఇట్లు* […]

Breaking News

రాష్ట్రంలో ఇద్దరు ఎస్పీలు, 10 మంది అదనపు ఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

121 Viewsహైదరాబాద్‌: రాష్ట్రంలో ఇద్దరు ఎస్పీలు, 10 మంది అదనపు ఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా తెలిపారు. ఎస్పీల్లో ప్రస్తుతం వెయిటింగ్‌లో ఉన్న ఎం.శ్రీనివాసరావును విజిలెన్స్‌ విభాగానికి, ప్రస్తుతం విజిలెన్స్‌ విభాగంలో పనిచేస్తున్న వై.సాయిశేఖర్‌ను డీజీపీ కార్యాలయానికి బదిలీ చేశారు. Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News

ఆంధ్రప్రదేశ్: ప్రకాశం జిల్లా కేంద్రంలో అత్యంత అమానవీయ ఘటన జరిగింది. ఓ గిరిజన యువకుడితో ఫుల్లుగా మద్యం తాగించిన కొందరు వ్యక్తులు అతడిని చావబాది ఆపై నోట్లో మూత్రం పోసి పైశాచిక ఆనందం పొందారు.

127 Viewsఆంధ్రప్రదేశ్: ప్రకాశం జిల్లా కేంద్రంలో అత్యంత అమానవీయ ఘటన జరిగింది. ఓ గిరిజన యువకుడితో ఫుల్లుగా మద్యం తాగించిన కొందరు వ్యక్తులు అతడిని చావబాది ఆపై నోట్లో మూత్రం పోసి పైశాచిక ఆనందం పొందారు. అంతేకాదు, మర్మాంగాన్ని నోట్లో పెట్టుకోవాలని బలవంతం చేస్తూ చితకబాదారు. రక్తమోడుతున్న ఆ గాయాలతో అతను విలవిల్లాడుతున్నా కనికరం చూపలేదు. ఈ మొత్తం ఘటనను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. నెల రోజుల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా వైరల్ […]

Breaking News

మెదక్ జిల్లా హవేలీఘనపూర్ మండలం చౌట్లపల్లి శివారులో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి మహిళా కూలీలతో కలిసి వరి నాట్లు వేసి ఆకట్టుకున్నారు

132 Views*మెదక్ జిల్లా హవేలీఘనపూర్ మండలం చౌట్లపల్లి శివారులో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి మహిళా కూలీలతో కలిసి వరి నాట్లు వేసి ఆకట్టుకున్నారు. కూలీలు పాటలు పాడగా వారితో ఆమె గొంతు కలిపారు. మహిళా కూలీలతో కలిసి నాటు వేయడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. గత రెండు రోజులుగా ముసురు కురుస్తుండగా.. వరి నాట్లు జోరుగా సాగుతున్నాయి.* Manne Ganesh Dubbaka constancy 9701820298