Breaking News

సంగారెడ్డి: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సింగూరు ప్రాజెక్టులోకి వరద వచ్చి చేరుతుండడంతో నీటి మట్టం పెరుగుతూనే ఉంది.

140 Views*సంగారెడ్డి: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సింగూరు ప్రాజెక్టులోకి వరద వచ్చి చేరుతుండడంతో నీటి మట్టం పెరుగుతూనే ఉంది. దీంతో అప్రమత్తమైన నీటి పారుదల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు ప్రాజెక్టు నీటి మట్టం పరిశీలిస్తున్నారు. ఈ సీజన్ లో ఇప్పటి వరకు 2 టీఎంసీల 365 క్యూసెక్కులు వరద రూపంలో వచ్చి చేరినట్లు ప్రాజెక్టు డిప్యూటీ డీఈ నాగరాజు తెలిపారు. ఆదివారం ఉదయం 6:00 గంటల వరకు ప్రాజెక్టులో 21.042 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు […]

Breaking News

బిఎస్పీ గజ్వెల్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా కనుగుల రమణాకర్ , కోశాధికారిగా MD. అఖిల్ పాషా నియామకం

217 Viewsబిఎస్పీ గజ్వెల్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా కనుగుల రమణాకర్ , కోశాధికారిగా MD. అఖిల్ పాషా నియామకం   బహుజన్ సమాజ్ పార్టీ గజ్వెల్ నియోజకవర్గ అధ్యక్షులు గూడూరి కరుణాకర్ గారి అధ్యక్షతన సమావేశం నిర్వహించి నూతనంగా పార్టీలో చేరిన BC ,మైనారిటీ నాయకులకు పదవి బాధ్యతలు ఇవ్వడం జరిగింది అధ్యక్షులు మాట్లాడుతూ గజ్వెల్ లో BRS పార్టీ దీటుగా BSP బలోపేతం అవుతుందని అన్నారు. ముఖ్య అథిధులుజిల్లా ఉపాధ్యక్షులు కాటికెలా ఓo ప్రకాష్ గారు […]

Breaking News

లైఫ్ జాకెట్స్ మరియు లైఫ్ బాయ్స్ ను కరకట్ట వద్ద మీడియా మిత్రులకు అందుబాటులో ఉంచిన భద్రాచలం పోలీసులు*

119 Viewsమీడియా మిత్రులకు మనవి   *లైఫ్ జాకెట్స్ మరియు లైఫ్ బాయ్స్ ను కరకట్ట వద్ద మీడియా మిత్రులకు అందుబాటులో ఉంచిన భద్రాచలం పోలీసులు*   భద్రాచలం ఏఎస్పి పరితోష్ పంకజ్ ఐపిఎస్  సూచనల మేరకు   గోదావరి కరకట్ట వద్ద, వాటర్ లెవెల్ ను కవరేజ్ కి వెళ్తున్న మీడియా మిత్రులు తప్పనిసరిగా లైఫ్ జాకెట్లు ఉపయోగించాలని భద్రాచలం పోలీసుల విజ్ఞప్తి, లైఫ్ జాకెట్స్ మరియు లైఫ్ బాయ్స్ ను కరకట్ట వద్ద భద్రాచలం […]

Breaking News

114 Views*పాత పెన్షన్ విధానం అమలు చేయాలని మంత్రి గంగులకు వినతి పత్రం అందజేసిన ఉద్యోగులు* *సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ* 2004 సెప్టెంబర్ 1 వ తేదీకి ముందు ప్రభుత్వ ఉద్యోగానికి నోటిఫికేషన్ విడుదలై ఉద్యోగంలో చేరిన వారికి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులు 2003 పాత పెన్షన్ పోరాట సాధక సమితి ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ […]

Breaking News

రెండు రాష్ట్రాల మధ్య ఉప్పొంగి పారుతున్న పెన్ గంగా* ఆదిలాబాద్ :జులై 23

135 Views*రెండు రాష్ట్రాల మధ్య ఉప్పొంగి పారుతున్న పెన్ గంగా* ఆదిలాబాద్ :జులై 23 ఐదు రోజులుగు కురుస్తున్న భారీ వర్షాలకు ఆదిలాబాద్‌ జిల్లాలోని వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నారు. వరద నీరు భారీగా వచ్చిన చేరుతుండటంతో నదుల ప్రవాహ ఉద్ధృతి పెరిగింది.జైనథ్‌ మండలం డొలారా వద్ద పెన్‌గంగ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. నీటి ప్రవాహం 50 అడుగుల ఎత్తులో ఉన్న వంతెనను తాకింది. ఫలితంగా తెలంగాణ– మహారాష్ట్ర సరిహద్దులోని 44 వ నంబరు జాతీయ రహ […]

Breaking News

ఉగ్రవాయి వద్దఆటో కార్ డి. గొల్లపల్లి వాసులకు గాయాలు.

646 ViewsTs24/7 తెలుగు న్యూస్ కామారెడ్డి జిల్లా  లోని ఉగ్ర వాయి వద్ద కారు టాటా ఎస్ ఏ ప్యాసింజర్ ఆటో ఢీ కొన్న ప్రమాదంలో ఎల్లారెడ్డి పేట మండల వాసులు తీవ్రంగా గాయపడ్డారు.కామారెడ్డి నుండి ఎల్లారెడ్డి పేటకు వస్తున్న ప్యాసింజర్ ఆటో టి ఎస్ 16 యు బి 5548 నెంబర్ కల వాహనంలో ప్రయాణిస్తున్న ఆటో మాచా రెడ్డి నుండి కామారెడ్డి వెళుతున్న టి ఎస్ 17 కే 6968 నెంబర్ కలిగిన కార్ […]

Breaking News

తెలంగాణ….మహారాష్ట్ర లకు మధ్య రాక పోకలు బంద్*

144 Views*తెలంగాణ….మహారాష్ట్ర లకు మధ్య రాక పోకలు బంద్*   మహారాష్ట్రలో కురుస్తోన్న భారీ వర్షాల నేపథ్యంలో పెన్ గంగ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్ మండలం డొలరా వద్ద పెన్ గంగ నది ఉగ్ర రూపం దాల్చింది. 50 అడుగుల ఎత్తు ఉన్న వంతెనను తాకుతూ పెన్ గంగా ప్రవహిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెన్ గంగ విజృంభించడంతో నేషనల్ హైవే 44పై వాహనాలు ఎక్కడికక్కడే స్తంభించాయి. పెన్ గంగ నది […]

Breaking News

అనుమాన స్పందంగా గిరిజన బాలుని మృతి  ఎల్లారెడ్డిపేట జూలై 23 : 

120 Viewsఅనుమాన స్పందంగా గిరిజన బాలుని మృతి ఎల్లారెడ్డిపేట జూలై 23 : ఎల్లారెడ్డిపేట మండలం కిష్టునాయక్ తండా గ్రామపంచాయతీకి చెందిన మాలోత్ ఉదయ్ ( 11 ) అనే గిరిజన బాలుడు శనివారం రాత్రి 7-00 గంటల ప్రాంతంలో అనుమాన స్పందంగా మరణించాడు, కిష్టునాయక్ తండా గ్రామపంచాయతీకి చెందిన ఆ బాలుని తల్లి దండ్రులు మాలోత్ ప్రశాంత్ నాయక్, రేణా శనివారం ఉదయం వ్యవసాయ పనులకు వెళ్ళగా రాజన్న పేట గ్రామంలోని ప్రభుత్వ అప్పర్ ప్రైమరీ […]

Breaking News

నేడు కాంగ్రెస్ పీఏసీ సమావేశం*

119 Views*నేడు కాంగ్రెస్ పీఏసీ సమావేశం*   హైదరాబాద్:జులై 23 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ పీఏసీ సమావేశం కానుంది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు గాంధీభవన్‌లో రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశ మవుతుంది. ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ భేటీలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీఏసీ సభ్యులు తదితరులు పాల్గొంటారు. రాబోయే వంద రోజుల్లో చేపట్టబోయే రాజకీయ వ్యవహారాలు, […]

Breaking News

భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తున్న గోదావరి..

119 ViewsBhadrachalam | భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తున్న గోదావరి..   రాష్ట్రంతోపాటు ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరి నదికి  వరద పోటెత్తింది. దీంతో భద్రాచలం వద్ద ఉగ్రగోదారి మొదటి ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తున్నది..   భద్రాచలం: రాష్ట్రంతోపాటు ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరి నదికి వరద పోటెత్తింది. దీంతో భద్రాచలం వద్ద ఉగ్రగోదారి మొదటి ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తున్నది. ఉదయం 6 గంటలకు వరద […]