128 Views*రెండు రాష్ట్రాల మధ్య ఉప్పొంగి పారుతున్న పెన్ గంగా* ఆదిలాబాద్ :జులై 23 ఐదు రోజులుగు కురుస్తున్న భారీ వర్షాలకు ఆదిలాబాద్ జిల్లాలోని వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నారు. వరద నీరు భారీగా వచ్చిన చేరుతుండటంతో నదుల ప్రవాహ ఉద్ధృతి పెరిగింది.జైనథ్ మండలం డొలారా వద్ద పెన్గంగ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. నీటి ప్రవాహం 50 అడుగుల ఎత్తులో ఉన్న వంతెనను తాకింది. ఫలితంగా తెలంగాణ– మహారాష్ట్ర సరిహద్దులోని 44 వ నంబరు జాతీయ రహ […]
Breaking News
ఉగ్రవాయి వద్దఆటో కార్ డి. గొల్లపల్లి వాసులకు గాయాలు.
639 ViewsTs24/7 తెలుగు న్యూస్ కామారెడ్డి జిల్లా లోని ఉగ్ర వాయి వద్ద కారు టాటా ఎస్ ఏ ప్యాసింజర్ ఆటో ఢీ కొన్న ప్రమాదంలో ఎల్లారెడ్డి పేట మండల వాసులు తీవ్రంగా గాయపడ్డారు.కామారెడ్డి నుండి ఎల్లారెడ్డి పేటకు వస్తున్న ప్యాసింజర్ ఆటో టి ఎస్ 16 యు బి 5548 నెంబర్ కల వాహనంలో ప్రయాణిస్తున్న ఆటో మాచా రెడ్డి నుండి కామారెడ్డి వెళుతున్న టి ఎస్ 17 కే 6968 నెంబర్ కలిగిన కార్ […]
తెలంగాణ….మహారాష్ట్ర లకు మధ్య రాక పోకలు బంద్*
137 Views*తెలంగాణ….మహారాష్ట్ర లకు మధ్య రాక పోకలు బంద్* మహారాష్ట్రలో కురుస్తోన్న భారీ వర్షాల నేపథ్యంలో పెన్ గంగ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్ మండలం డొలరా వద్ద పెన్ గంగ నది ఉగ్ర రూపం దాల్చింది. 50 అడుగుల ఎత్తు ఉన్న వంతెనను తాకుతూ పెన్ గంగా ప్రవహిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెన్ గంగ విజృంభించడంతో నేషనల్ హైవే 44పై వాహనాలు ఎక్కడికక్కడే స్తంభించాయి. పెన్ గంగ నది […]
అనుమాన స్పందంగా గిరిజన బాలుని మృతి ఎల్లారెడ్డిపేట జూలై 23 :
115 Viewsఅనుమాన స్పందంగా గిరిజన బాలుని మృతి ఎల్లారెడ్డిపేట జూలై 23 : ఎల్లారెడ్డిపేట మండలం కిష్టునాయక్ తండా గ్రామపంచాయతీకి చెందిన మాలోత్ ఉదయ్ ( 11 ) అనే గిరిజన బాలుడు శనివారం రాత్రి 7-00 గంటల ప్రాంతంలో అనుమాన స్పందంగా మరణించాడు, కిష్టునాయక్ తండా గ్రామపంచాయతీకి చెందిన ఆ బాలుని తల్లి దండ్రులు మాలోత్ ప్రశాంత్ నాయక్, రేణా శనివారం ఉదయం వ్యవసాయ పనులకు వెళ్ళగా రాజన్న పేట గ్రామంలోని ప్రభుత్వ అప్పర్ ప్రైమరీ […]
నేడు కాంగ్రెస్ పీఏసీ సమావేశం*
113 Views*నేడు కాంగ్రెస్ పీఏసీ సమావేశం* హైదరాబాద్:జులై 23 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ పీఏసీ సమావేశం కానుంది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు గాంధీభవన్లో రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశ మవుతుంది. ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ భేటీలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీఏసీ సభ్యులు తదితరులు పాల్గొంటారు. రాబోయే వంద రోజుల్లో చేపట్టబోయే రాజకీయ వ్యవహారాలు, […]
భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తున్న గోదావరి..
111 ViewsBhadrachalam | భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తున్న గోదావరి.. రాష్ట్రంతోపాటు ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరి నదికి వరద పోటెత్తింది. దీంతో భద్రాచలం వద్ద ఉగ్రగోదారి మొదటి ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తున్నది.. భద్రాచలం: రాష్ట్రంతోపాటు ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరి నదికి వరద పోటెత్తింది. దీంతో భద్రాచలం వద్ద ఉగ్రగోదారి మొదటి ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తున్నది. ఉదయం 6 గంటలకు వరద […]
బాలుడి ప్రాణం తీసిన యూ ట్యూబ్ ఈత సరదా*
136 Views*బాలుడి ప్రాణం తీసిన యూ ట్యూబ్ ఈత సరదా* సిరిసిల్ల జిల్లా:జులై 23 రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆదివారం విషాద ఘటన చోటు చేసుకుంది. యూట్యూబ్ సరదా ఓ బాలుడి ప్రాణం తీసింది. యూ ట్యూబ్లో ఓ వీడియో చూసి సేమ్ అలాగే నీటిలో జంపు చేసేందుకు ఉదయ్ (11) అనే బాలుడు యత్నించాడు. ఈ క్రమంలో మెడకు ఉరి బిగుసుకుని బాలుడు మృతి చెందాడు. కొడుకు మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా, ఘటనకు […]
సిద్దిపేట నూతన ఏసిపి గా బాధ్యతలు స్వీకరించిన కేతిరెడ్డి సురేందర్ రెడ్డి*
151 Viewsసిద్దిపేట నూతన ఏసిపి గా బాధ్యతలు స్వీకరించిన కేతిరెడ్డి సురేందర్ రెడ్డి* ఈరోజు సిద్దిపేట నూతన ఏసిపి గా బాధ్యతలు స్వీకరించిన కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, మర్యాదపూర్వకంగా పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ మేడమ్ ని కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మేడమ్ నూతన ఏసీపీ గా బాధ్యతలు స్వీకరించినందుకు అభినందించారు. కేతిరెడ్డి సురేందర్ రెడ్డి 1998 సంవత్సరంలో ఎస్ఐ గా పోలీస్ డిపార్ట్మెంట్ లో అరంగేట్రం చేసి […]
సి.పి.ఎస్ రద్దుకు హైదరాబాద్ తరలిన టి పి టి ఎఫ్ బృందం*
99 Views *సి.పి.ఎస్ రద్దుకు హైదరాబాద్ తరలిన టి పి టి ఎఫ్ బృందం* సి.పి.ఎస్ రద్దు కోసం హైదరాబాద్ లో జాయింట్ ఫోరమ్ ఫర్ రిస్టోరేషనో అఫ్ ఓల్డ్ పెన్షన్ స్కీం (JFROPS) ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో నిర్వహించే రాష్ట్ర సదస్సుకు టిఫిటిఎఫ్ గజ్వేల్ జోన్ బృందం బయలు దేరి వెళ్లారు. ఈ సందర్బంగా జోన్ కన్వీనర్ సుంచు నరేందర్ మాట్లాడుతూ నూతన పెన్షన్ విధానం ఉద్యోగ,ఉపాధ్యాయుల జీవన […]
ఐబీఎం మేజిక్ కాంపిటీషన్లో వై.రమేష్ కు చోటు..
107 Viewsఐబీఎం మేజిక్ కాంపిటీషన్లో వై.రమేష్ కు చోటు.. వరల్డ్ రికార్డ్ లెవెల్ మ్యాజిక్ కాంపిటీషన్ లో సిద్దిపేటకు చెందిన ప్రముఖ మిమిక్రీ, మ్యాజిక్ కళాకారుడు వై. రమేష్ ఐబీఎం లో ఆన్లైన్ ద్వారా పాల్గొని సర్టిఫికెట్ అందుకోవడం జరిగింది.ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ 64 కళల్లో మ్యాజిక్ ఒక కళా అని , ప్రతి రెండు నెలలకోసారి ఆన్లైన్లో మ్యాజిక్ లో నిర్వహించే మ్యాజిక్ పోటీలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, పోటీలు నిర్వహించడం […]










