Breaking News

 మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబి చౌరస్తాలో నిరసన కార్యక్రమం

84 Viewsకాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక చర్యలకు నిరసనగా… రాష్ట్రవ్యాప్త నిరసనకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు.! *మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబి చౌరస్తాలో నిరసన కార్యక్రమం పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తెల్లారే వరి ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇప్పుడు సన్న వడ్ల కు మాత్రమే బోనస్ ఇస్తామనడం రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేయడం జరిగింది. ఈ సందర్భంగా *నడిపెల్లి […]

Breaking News

డీజిల్ ట్యాంకర్ బోల్తా ఒకరు మృతి….

258 Views (శంకరపట్నం మే 15) శంకరపట్నం మండలంలోని తాడికల్ గ్రామంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హుజురాబాద్ వైపు నుండి కరీంనగర్ వెళ్తున్న డీజిల్ ట్యాంకర్ డ్రైవరు అతివేగంగా అజాగ్రత్తగా వాహనాన్ని నడుపుతూ వంకాయ గూడెం వద్ద ఒక వ్యక్తిని ఢీ కొని , అదే కంగారు లో అధిక వేగంతో లారీని నడుపుతూ తాడికల్ గ్రామంలో ఆటోను ఢీకొని బోల్తా పడడంతో ఒకరు మృతి చెందారు. మృతుడు తాడికల్ గ్రామవాసి పూదరి శ్రీనివాస్ […]

Breaking News

తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్….

96 Viewsమే 15, 24/7 తెలుగు న్యూస్:తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్.. మరికొద్ది గంటల్లో ఈ జిల్లాలో వర్షాలు. వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరోసారి చల్లటి కబురు చెప్పింది. ఈ రోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని.. అంచనా వేసింది. తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్, సంగారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, భువనగిరి, మెదక్, కామారెడ్డి జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురువనున్నట్లు తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం, […]

Breaking News

దళితబిడ్డకు ప్రాణం పోసిన నీలిమ…..

115 Viewsమే 14, 24/7 తెలుగు న్యూస్:దళితబిడ్డకు ప్రాణం పోసిన నీలిమ రూ.20 లక్షల వైద్యం ఉచితంగా అందించిన పల్లా బచ్చన్నపేట : చేతిలో చిల్లి గవ్వలేదు..కనీసం హాస్పిటల్ ఖర్చులకు కూడా డబ్బులు లేవు. అయితేనేం మన రాజేశ్వర్వుడు న్నాడు కధా అనే ధీమా వారిలో ఉంది. మెదడుకు సంబంధించిన వ్యాధితో జనగామ నియోజవర్గ పరిధి బచ్చన్నపేట గ్రామానికి చెందిన ఓ నిరుపేద దళిత బిడ్డ కొన్నేళ్లుగా బాధ పడుతున్నాడు. విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు ఎమ్మెల్యే […]

Breaking News ఆధ్యాత్మికం

మొలంగూరులో మొరాయించిన ఈవీఎం..

145 Views(కరీంనగర్ మే 13) కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలంలోని మొలంగూరు గ్రామంలో పోలింగ్ స్టేషన్ 116 లో సాంకేతిక లోపం కారణంగా ఈవీఎం దాదాపు 30 నిమిషాల నుండి పనిచేయటం లేదు. అప్రమత్తమైన అధికారులు వెంటనే మరొక ఈవీఎం ను ఏర్పాటు చేస్తున్నారు. ఈవీఎం మోరాయించడం తో జనాలు బారులు తీరి నిలుచునే పరిస్థితి లేక వరండాలో కూర్చొని ఉండిపోయారు. Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News

మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే

80 Viewsమంచిర్యాల జిల్లా కేంద్రంలోని R.B.H.V హైస్కూల్లో కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న *మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

కార్పొరేట్లకే దేశ సంపద పదేండ్లుగా దోచిపెట్టిన మోడీ…

90 Viewsమే 12, 24/7 తెలుగు న్యూస్: కార్పొరేట్లకే దేశ సంపద పదేండ్లుగా దోచిపెట్టిన మోడీ… ప్రజలకు చేసిందేమీ లేదు చేసిన పనులు చెప్పుకోలేక మతచిచ్చు రాజేస్తున్న బీజేపీ తెలంగాణా చైతన్యం మరోసారి చాటాలి పట్టణ ప్రాంతాల్లోనూ ఉపాధి హామీ అమలు చేస్తాం : ఏఐసీసీ కార్యదర్శి ప్రియాంకగాంధీ ”మోడీ పాలనలో బడా వ్యాపారులకే మేలు జరిగింది.. సామాన్య ప్రజలకు చేసిందేమీ లేదు.. మోడీ ఏదైనా పని చేసినట్లయితే నేను ఈ పనులు చేశానని చెప్పేవారు. కానీ […]

Breaking News

చారిత్రక తీర్పు దిశగా ఓటర్లు.

87 Viewsమే 12, 24/7 తెలుగు న్యూస్ : చారిత్రక తీర్పు దిశగా ఓటర్లు. మే13 భారతీయుల, తెలుగు ప్రజల తీర్పు కొత్త చైతన్యానికి సంకేతం కాబోతున్నదా? ఇదే ప్రశ్న పరిశీలకులనూ చరిత్రకారులనూ ఆలోచింపచేస్తున్నది. మోడీ హ్యాట్రిక్‌ ఖాయమంటూ మొదలైన హంగామా ఆయన ట్రిక్కుల వేటతో రోజుకో మలుపు తిరుగుతున్నది. బహుశా ఏ ప్రధాన మంత్రి నుంచీ ఎన్నడూ వినని దారుణమైన, విద్వేష వాక్కులు మోడీ నోట వినవలసి వచ్చింది. మతాలపై పార్టీలపై కుటుంబాలపై, వ్యక్తులపై మోడీ […]

Breaking News

పదేళ్లు ప్రత్యేక హోదా కల్పిస్తాం…..

89 Viewsమే 12, తెలుగు న్యూస్ : ఎపికి పదేళ్లు ప్రత్యేక హోదా వైఎస్‌ షర్మిలను గెలిపించండి : కడప సభలో రాహుల్‌ గాంధీ ప్రజాశక్తి- కడప ప్రతినిధి : ఎన్నికల్లో ఇండియా వేదికను గెలిపిస్తే రాష్ట్రానికి పదేళ్ల పాటు ప్రత్యేకహోదా ఇస్తామని కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రకటించారు. కడపలోని పుత్తా ఎస్టేట్‌లో శనివారం జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విభజన సమయంలో రాష్ట్రానికి బిజెపి […]

Breaking News

అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్లను పట్టుకున్న పోలీసులు

136 Views(శంకరపట్నం మే 10) శంకరపట్నం మండల కేంద్రంలో అక్రమంగా బంకమట్టిని తరలిస్తున్న మూడు టిప్పర్లను కేశవపట్నం పోలీసులు పట్టుకున్నారు. శంకరపట్నం మండల కేంద్రం నుండి కరీంనగర్ కు అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా బంక మట్టిని మూడు టిప్పర్ల ద్వారా తరలిస్తుండగా పట్టుకొని గనులు భూగర్భజల శాఖ అధికారులకు అప్పజెప్పామని ఎస్సై లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. అనుమతులు లేకుండా అక్రమ రవాణా చేసే వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.. Manne Ganesh Dubbaka constancy 9701820298