125 Views*చినుకు పడితే చిత్తడే నరకాన్ని తలపిస్తున్న హైదరాబాద్ ట్రాఫిక్.* హైదరాబాద్:జులై 25 చినుకు పడితే చిత్తడే అన్న తీరుగా భాగ్యనగర రోడ్లు తయారయ్యాయి. కొద్దిసేపటి వర్షానికే నగర రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది నగరంలో ట్రాఫిక్ నరకాన్ని తలపిస్తోందని వాహనదారులు వాపోతున్నారు మంగళవారం ఉదయం నగరంలో భారీగా వర్షం కురిసింది దీంతో ఉదయమే ఆఫీసు స్కూళ్లకు వెళ్లే వాహనాలతో ఎక్కడికక్కడ జామ్ అయిపోయింది 10 నిమిషాల ప్రయాణానికే వాహనదారులు గంటల […]
Breaking News
మీరు ఎవ్వరు..? మీరేమైనా మినిస్టరా..? హైదరాబాద్ :జులై 25
128 Views*మీరు ఎవ్వరు..? మీరేమైనా మినిస్టరా..?* హైదరాబాద్ :జులై 25 తెలంగాణలో బీభత్సంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రజానీకం ఇళ్లలో నుంచి బయటకు రావాలంటేనే భయపడుతోంది. ఇక పిల్లలను స్కూళ్లకు పంపించాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు. వర్షానికి చిన్నారులను ఎలా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలోనే ఓ చిన్నారి తల్లి ట్విటర్ వేదికగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని స్కూళ్లకు సెలవులను ప్రకటించాలని కోరింది. మంత్రి స్పందించలేదు కానీ ఆమె కుమారుడు స్పందించాడు. తానే మంత్రిని అన్న […]
కరీంనగర్ జిల్లాలో పిడుగు పాటుకు ఇల్లు ధ్వంసం
224 Viewsకరీంనగర్ జిల్లా :జులై 25జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కాగా, భారీ వర్షాలకు గన్నేరువరం మండల కేంద్రంలో పిడుగు పడి ఓ ఇల్లు ధ్వంసమైంది. వివరాల్లోకి వెళ్తే..కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన కొత్త స్వప్న- శ్రీనివాస్ ఇంటిపై సోమవారం రాత్రి 11 గంటల సమయంలో భారీ వర్షంతో పాటు పిడుగు పడి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది.ఒక్కసారిగా భారీ శబ్దంతో రావడంతో కాలనీ వాసులు ఉలిక్కిపడ్డారు. కుటుంబ సభ్యులు […]
మరో మూడు రోజులు రెడ్ అలర్ట్
332 Viewsతెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజులు రెడ్ అలర్ట్ జారీ చేసిన తెలంగాణ వాతావరణ శాఖ మూడు రోజులపాటు పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాల తో పాటు కొన్నిచోట్ల అతి భారీ నుంచి అత్యంత భారీ స్థాయిలో వర్షం పడుతుందని హెచ్చరించింది ఇవాళ ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి నల్గొండ తో పాటు వికారాబాద్ జిల్లాల్లో పలుచోట్ల అత్యంత భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తాజా రిపోర్టులో వెల్లడించింది ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని […]
డబల్ బెడ్ రూము ఇండ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు దూది శ్రీకాంత్ రెడ్డి
117 Views*భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు అర్హులైన పేదవారందరికీ డబల్ బెడ్ రూము ఇండ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు దూది శ్రీకాంత్ రెడ్డి అధ్వర్యంలో సిద్దిపేట కలెక్టరేట్ కార్యలయం ముందు నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించడం జరిగింది…* బండారు మహేష్* అ సెంబ్లీ కో కన్వీనర్ – గజ్వేల్* *భారతీయ జనతా పార్టీ – గజ్వేల్ నియోజకవర్గం… Manne Ganesh Dubbaka constancy […]
ఈ రోజు కేరళ కమ్యూనిస్ట్ ప్రభుత్వ బారి నుండి పద్మనాభ స్వామి ఆలయం విముక్తి పొందింది…
162 Viewsఈ రోజు కేరళ కమ్యూనిస్ట్ ప్రభుత్వ బారి నుండి పద్మనాభ స్వామి ఆలయం విముక్తి పొందింది… రాజ్యాంగం ప్రకారం ఆలయాల మీద ప్రభుత్వాలకు ఏ హక్కు లేదు… రెండు లక్షల కోట్ల ఆస్తులు, గొప్ప వారసత్వం కలిగిన పద్మనాభస్వామి ఆలయం ఇకపై ప్రభుత్వానికి చెందినది కాదు, ఇప్పుడు దీనిని ట్రావెన్కోర్ రాయల్ ఫ్యామిలీ చూసుకుంటుంది… సుబ్రమణియన్ స్వామి ఈ కేసుతో పోరాడి ఆలయాన్ని పొందారు… ఆలయ నిర్వహణ సభ్యులందరూ ఇప్పుడు హిందువులే అవుతారు. ఈ సమాచారం […]
స్వచ్ఛ సిద్దిపేట కాదు చెత్త సిద్దిపేటలా మారింది
120 Viewsస్వచ్ఛ సిద్దిపేట కాదు చెత్త సిద్దిపేటలా మారింది # అందుకే వార్డుల్లో చెత్తను ఏరుతున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు # యూజుడి పనులు ముగిసిన వార్డులో రోడ్లు వేయని మున్సిపల్ అధికారులు పాలకవర్గం # వార్డులు కాదు సిద్దిపేట బైపాస్ రోడ్డులో చెత్తతో అధ్వానంగా ప్రాంతాలు మారాయి # సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్ సిద్ధిపేట; సిద్దిపేట పట్టణం స్వచ్ఛ సిద్దిపేట కాకుండా చెత్త సిద్దిపేటలా మారిందని సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ […]
కేటీఆర్ జన్మదినం సందర్భంగా హరితహారం కార్యక్రమం…..* మొక్కలు నాటిన మేయర్, వర్ధన్నపేట శాసనసభ్యులు….
124 Views*కేటీఆర్ జన్మదినం సందర్భంగా హరితహారం కార్యక్రమం…..* మొక్కలు నాటిన మేయర్, వర్ధన్నపేట శాసనసభ్యులు…. బల్దియా ఆధ్వర్యం లో నిర్వహణ…. *GWMC,24 జూలై 2023:* రాష్ట్ర పురపాలక, ఐటీ ,పరిశ్రమల శాఖ మాత్యులు కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదినాన్ని పురస్కరించుకొని బల్డియా పరిధి 14వ డివిజన్ సుందరయ్య నగర్ లో కార్పొరేషన్ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, వర్ధన్నపేట శాసనసభ్యులు ఆరూరి రమేష్ పాల్గొని సంయుక్తంగా […]
గచ్చిబౌలి ఫ్లైఓవర్పై డివైడర్ ను ఢీకొని యువకుడు మృతి*హైదరాబాద్:జులై 24
113 Views*గచ్చిబౌలి ఫ్లైఓవర్పై డివైడర్ ను ఢీకొని యువకుడు మృతి*హైదరాబాద్:జులై 24 గచ్చిబౌలి బయో డైవర్సిటీ ఫ్లైఓవర్పై సోమవారం తెల్ల వారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఫ్లై ఓవర్ పైనుంచి కిందపడి బైకర్ మృతి చెందాడు. రాయదుర్గం నుంచి మాదాపూర్ వెళ్తున్న యువకులు మితిమీరిన వేగంతో డివైడర్ను ఢీకొని మరో ఫ్లైఓవర్పై పడ్డారు. ఈ ఘటనలో ఒకరు అక్కడి కక్కడే దుర్మరణం చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. మృతుడు గచ్చిబౌలిలో […]









