Breaking News

నకిలీ న్యాయమూర్తి అరెస్ట్..*

126 Views*నకిలీ న్యాయమూర్తి అరెస్ట్..*   *అప్పుడు పోలీసు గా.. ఇప్పుడు జడ్జిగా పోలీసులకు పట్టుబడిన నామాల నరేందర్*   వేములవాడ పట్టణనికి చెందిన నామాల నరేందర్ నకిలీ ఐడీ కార్డులతో హైకోర్టు న్యాయమూర్తిగా పరిచయం చేసుకుని మోసాలకు పాల్పడుతూ ఉప్పల్ పోలీసులకు చిక్కాడు..   2016 సంవత్సరంలో బొలెరో వాహనంలో తిరుగుతూ ఎస్సైగా పరిచయం చేసుకొని బెదిరింపులకు పాల్పడుతూ ఉండగా 2016 లో వేములవాడ పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు..   […]

Breaking News

తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది* తిరుపతి :జులై 30

101 Views*తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది*   తిరుపతి :జులై 30 తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ సర్వ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 22 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతోంది. క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు.   కాగా నిన్న శనివారం శ్రీవారిని 78,115 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా […]

Breaking News

నిరుపేద కుటుంబానికి పాలిథిన్ కవరు అందజేసిన గద్ధల సురేష్

122 Viewsనిరుపేద కుటుంబానికి పాలిథిన్ కవరు అందజేసిన గద్ధల సురేష్   సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రంలో ఆదివారం వైఎస్సార్ తెలంగాణ పార్టీ యువ నాయకుడు గద్ధల సురేష్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబం మస్కూరి శ్రీనివాస్ కు ఇంటి పైన కప్పుకోవడానికి పాలిథిన్ కవరు అందజేశారు ఈ సందర్భంగా గద్దల సురేష్ మాట్లాడుతూ వరుసగా కురుస్తున్న వర్షాలకు మాస్కురి శ్రీనివాస్ ఇల్లు కూలిపోయే ప్రమాదం ఉన్నదని తెలుసుకుని ఇంటి పైన కప్పుకోవడానికి పాలిథిన్ కవరు అందజేయడం […]

Breaking News

చీరలో ఉన్న ఫొటోలు పంపించు.. మహిళా ఉద్యోగికి సీఐడీ అధికారి వేధింపులు.!*

136 Views*చీరలో ఉన్న ఫొటోలు పంపించు.. మహిళా ఉద్యోగికి సీఐడీ అధికారి వేధింపులు.!*   హైదరాబాద్: తెలంగాణ సీఐడీ డీఎస్పీ కిషన్‌సింగ్‌పై కేసు నమోదైంది. కిషన్‌ సింగ్‌ తనను వేధిస్తున్నారంటూ టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ మహిళా ఉద్యోగి చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.   ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కిషన్‌పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.   ”కిషన్‌సింగ్‌.. అసభ్యకర మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు నా ఫోన్‌కు పంపిస్తున్నారు. చీర కట్టుకుని ఉన్న ఫొటోలు పంపాలంటూ వేధిస్తున్నారు. […]

Breaking News

ఆగస్టులో ఈ జిల్లాల్లో మళ్లీ వర్షాలు..

117 Views*ఆగస్టులో ఈ జిల్లాల్లో మళ్లీ వర్షాలు..?*   హైదరాబాద్‌: జూలై వరుణుడు శాంతించాడు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు కాస్త తెరిపిచ్చాయి. ఎట్టకేలకు శనివారం సూర్యుడు కనిపించాడు. వచ్చే మూడు రోజులు రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.   అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ తీరంలో అల్పపీడనం ఏర్పడినట్టు వెల్లడించింది. ఆగస్టు 1వ […]

Breaking News

16 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరం :మంత్రి సత్యవతి రాథోడ్*

110 Views*16 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరం :మంత్రి సత్యవతి రాథోడ్*     ములుగు జిల్లా:జులై 30 వరద సహాయక చర్యల్లో పోలీసుల సేవలు అభినందనీయమని, వరదల్లో 16 మందిని కోల్పోవడం బాధాకరమని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆమె ములుగులో మీడియాతో మాట్లాడుతూ దయ్యాలవాగు, జంపన్న వాగు విషాదాన్ని మిగిల్చాయని, ముత్యందార పర్యాటక కేంద్రం వద్ద పోలీసులు అప్రమత్తంతో పర్యాటకులను సురక్షితంగా రక్షించగలిగారని అన్నారు. 5,400 వరద బాధితులకు సహాయక […]

Breaking News

తెలంగాణ రక్షణ సమితి పార్టీలో చేరికలు

121 Viewsతెలంగాణ రక్షణ సమితి పార్టీలో చేరికలు   గజ్వేల్ నియోజక వర్గం మర్కుక్ మండల కేంద్రంలో ఆదివారం నాడు తెలంగాణ రక్షణ సమితి సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు గజ్వేల్ నియోజక వర్గం ఇంచార్జీ సిలివేరి ఇంద్ర గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక యువకులు సుర్వి నాగేంద్రబాబు, సాయి నరేష్ తెలంగాణ రక్షణ సమితి పార్టీలో చేరడం జరిగింది ఈ సందర్భంగా వారికి సిలివేరి ఇంద్ర గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ రక్షణ సమితి పార్టీ కండువా కప్పి పార్టీలోకి […]

Breaking News

హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై కారు బీభత్సం.*

121 Views*హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై కారు బీభత్సం.*   హైదరాబాద్ :జులై 30 ట్యాంక్ బండ్ పై కారు బీభత్సం సృష్టించింది. ఎన్టీఆర్ మార్గ్ సమీపంలో వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి హుస్సేన్ సాగర్ డివైడర్ పైకి దూసుకెళ్లింది.   కారులోని ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. కారులోని ఇద్దరు వ్యక్తులు ప్రాణాలతో బయట పడ్డారు. కారును వదిలి వేసి అక్కడి నుంచి పరారయ్యారు.   గత కొన్ని రోజులుగా […]

Breaking News

*రేపు తెలంగాణకు కేంద్ర ప్రత్యేక బృందం*

98 Views*రేపు తెలంగాణకు కేంద్ర ప్రత్యేక బృందం*   తెలంగాణలో వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర ప్రత్యేక బృందం సోమవారం రాష్ట్రంలో పర్యటించనుంది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సలహాదారు కునాల్ సత్యార్థి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ కమిటీ.. వరద ప్రభావాన్ని తీవ్ర విపత్తుగా పరిగణించాలా? లేదా? అనే దానిపై కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయనుంది. ఈ కమిటీలో అగ్రికల్చర్, ఫైనాన్స్, విద్యుత్ వంటి వివిధ శాఖల అధికారులు సభ్యులుగా ఉంటారు. […]

Breaking News

రేపు సెలవుపై మధ్యాహ్నం ప్రకటన?* 

142 Views*రేపు సెలవుపై మధ్యాహ్నం ప్రకటన?*   TS: విద్యా సంస్థలకు ప్రకటించిన సెలవులు నేటితో ముగియనున్నాయి. రేపటి నుంచి స్కూళ్లు, కాలేజీలు పున:ప్రారంభం కానున్నాయి. అయితే సోమవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. మరోవైపు వేలాది స్కూళ్లలో బురద పోలేదు. దీంతో రేపు సెలవు ఇవ్వాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. సోమవారం సెలవుపై ఈ మధ్యాహ్నం ప్రకటన వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. Manne Ganesh Dubbaka constancy 9701820298