ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు, షాంపూర్ బ్రిడ్జి వద్ద అదుపుతప్పి వాగులో బోల్తా పడిన ఆర్టీసీ బస్సు
ఆదిలాబాద్ జిల్లా .
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం షాంపూర్ బ్రిడ్జి వద్ద అదుపుతప్పి వాగులో పడిపోయిన ఆర్టీసీ బస్సు .పలువురు ప్రయాణికులకు గాయాలు, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలింపు చేసిన సహాయక ఇబ్బంది మరియు అధికారులు.





