ముస్తాబాద్, ఫిబ్రవరి 18 (24/7న్యూస్ ప్రతినిధి) కొండాపూర్ గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉజ్వల పథకంలో భాగంగా కొండాపూర్ రామిరెడ్డిపల్లె గ్రామాలకు ఉచిత గ్యాస్ సిలిండర్ మొదటి విడతలో19 మంజూరైనాయి. సందర్భంగా బిజెపి ఓబిసి మోర్చా ముస్తాబాద్ మండల అధ్యక్షులు చిగురు వెంకన్న ముదిరాజ్ ఆధ్వర్యంలో అర్హులైనవారికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ముస్తాబాద్ బిజెపి మండల అధ్యక్షులు సౌల్ల క్రాంతి మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులందరికీ విడతలవారీగా పంపిణీ కార్యక్రమం ఉంటదని రాబోయే రోజుల్లో తెలంగాణ గడ్డమీద కాషాయ జెండా ఎగరవేస్తామని ధీమవ్యక్తంచేశారు. చిగురు వెంకన్న ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామంలో అరులైన వారు ఇంకెవరైనా ఉంటే సంప్రదించగలరని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామసర్పంచ్ పెండ్యాల మహిపాల్ రెడ్డి, గ్రామ ఉపసర్పంచ్ పరశురాములు, బూత్ అధ్యక్షులు గంధం అజయ్, నిమ్మ శ్రీనివాస్ రెడ్డి, పెద్దూరు శ్రవణ్ గౌడ్, ఐలేని అంజిరెడ్డి, సుతార్ దేవయ్య, సర్దార్ సాయి, గుడికందుల మహేందర్, జైపాల్ రెడ్డి, చందు, భరత్, చిగురు నరేష్, బిజెపి సీనియర్ నాయకులు ఈడుగురాళ్ల సురేష్ గౌడ్, బిజెపి సీనియర్ నాయకులు శ్రీనివాసరావు బిజెపి జిల్లా నాయకులు బాదనరేష్, గూడెం ఉపస, వెంకట అనసూయ, సర్దాని మాలతి, శనిగారం అనూష, దండిగల మౌనిక, మూడపెళ్లి భవాని, పెద్దూరి అవంతిక, గంతం ప్రణాళిక ధర్రవెన్నెల, సిహెచ్ అనిత, చిప్పల మానస, పల్లెపు పూరిత, నైలం లావణ్య, శివరాత్రి సప్న, పల్లపు అవంతిక, సి కాసియా సెలెక్షన్ అయ్యప్ప గీత, చిగురు సుమలత తదితరులు పాల్గొన్నారు.
116 Viewsదౌల్తాబాద్: సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలోని అల్లాదుర్గం సాక్షి విలేకర్ వీరేందర్ పై దాడి చేసినా అల్లాదుర్గం ఎంపిపి అనిల్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని దౌల్తాబాద్ ప్రెస్ క్లబ్ సభ్యులు డిమాండ్ చేశారు. బుధవారం దౌల్తాబాద్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వార్తలు రాస్తావని దుర్భాషలాడి విలేకరు వీరేందర్ పై దాడి చేసిన ఎంపీపీ అనిల్ రెడ్డిని తక్షణమే అరెస్టు తగిన చర్యలు తీసుకోవాలని మండిపడ్డారు. విలేకరులు […]
190 Views…ఎర్రోళ్ల శ్రీనివాస్ ను కలసిన బీఆర్ఎస్ నాయకులు మర్కుక్ మండల్ తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మౌలిక సదుపాయాల చైర్మన్ . ఎర్రోల్ల శ్రీనివాస్ బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా ఆయనను శాలువతో సన్మానించారు.ఆయనను కలసిన వారిలో గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మదాసు శ్రీనివాస్, ఎంపిటీసి పోరం రాష్ట్ర వర్కింగ్ సభ్యులు దేవి రవీందర్, బీఆర్ఎస్ మర్కుక్ మండలాద్యక్షులు మర్కుక్ కర్ణాకర్ రెడ్డి, బీఆర్ఎస్ బీసీ సెల్ మర్కుక్ […]
108 Viewsపాములపర్తి-విద్యానగర్ ఎంపీపీఎస్ పాఠశాల తరపున -నూతనంగా ఎన్నికైన సర్పంచ్ భవాని, బాలకిషన్ కు ఘన సన్మానం సిద్దిపేట జిల్లా, డిసెంబర్ 29, ( తెలుగు న్యూస్ 24/7 ) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల్ గ్రామం పాములపర్తి నూతనంగా ఎన్నికైన గ్రామసర్పంచ్,భవాని-బాల కిషన్ ని ఉప సర్పంచ్ సుధాకర్, వార్డ్ సభ్యులను,ఎంపీపీఎస్ పాఠశాల పాములపర్తి-విద్యానగర్ కాలనీ తరపున హెచ్ఎం సంధ్యారాణి, ప్రత్యూష, అంగన్వాడీ టీచర్ జై బునిసా, గ్రామస్తులు తదితరులు సన్మానించి అభినందనలు తెలపడం జరిగింది. […]