33 Views*ఫిబ్రవరి 12,న జరిగే దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని,కేంద్రానికి తగిన బుద్ధి చెప్పాలి* *కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్న మోడీ ప్రభుత్వం* *పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప* ఆసిఫాబాద్ జిల్లా. *కేంద్ర కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ సమావేశం కుమురం భీం జిల్లాలోని CITU కార్యాలయంలో జరిగింది,ఈ సందర్భంగా AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్,సిఐటియు జిల్లా కార్యదర్శి J. రాజేందర్,TUCI జిల్లా కార్యదర్శి G. తిరుపతి, IFTU నాయకులు J. తిరుపతి మాట్లాడుతూ* […]
62 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల నియోజకవర్గం విశ్వనాథ ఆలయంలో అన్నదానం చేసిన చిప్పకుర్తి మల్లేష్ ,శ్రీలత దంపతులు. గోదా రంగనాదుల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న చిప్పకుర్తి దంపతులు. ఈ కళ్యాణమాసంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అన్నదానం కార్యక్రమంలో పాల్గొని భక్తులందరికీ అన్నదానం చేశారు. No Slide Found In Slider. Poll not found జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
270 Viewsముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు వరం ఎంపిపి పిల్లి రేణుక కిషన్ జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు ఎల్లారెడ్డిపేట ప్రతినిధి మార్చి 03 : ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు వరం అని ఎంపీపీ పిల్లి రేణుక కిషన్, జెడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు అన్నారు , హారి దాస్ నగర్ గ్రామానికి చెందిన తాళ్లపల్లి చంద్రకళ కు 60,000 వట్టెల రేణుక కు 30000 తెడ్డు నర్సయ్య కు 24000 రూపాయల […]