Breaking News

ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ని మర్యాదపూర్వకంగా కలిసిన రాజన్న ఆలయ నూతన ఈవో ఎల్. రమాదేవి

31 Views

వేములవాడ రాజన్న ఆలయ నూతన ఈవోగా బాధ్యతలు చేపట్టిన ఎల్. రమాదేవి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ని కలిసి ఆలయ అభివృద్ధిపై చర్చించారు.వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం నూతన కార్యనిర్వహణాధికారి (ఈవో)గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఎల్. రమాదేవి మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ని వారి క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *