— బిఆర్ఎస్ నాయకులు నకిర్త ప్రభు
సిద్దిపేట జిల్లా, ములుగు మండల్, కొత్తూర్ గ్రామానికి చెందిన గుడ్ల పెంటయ్య గుండెపోటుతో మరణించడం జరిగింది .విషయం తెలుసుకున్న బి ఆర్ ఎస్ నాయకులు నకిర్త ప్రభు మృతుని కుటుంబాన్ని పరామర్శించి ,మృతుని కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సాయం అందించటం జరిగింది . వీరి వెంట బిఆర్ఎస్ నాయకులు ,కార్యకర్తలు, కొట్టురి నాగేష్ ,గుంటి ప్రభాకర్ , గుంటి రాము , కుమ్మరి పెంటయ్య , తుపాకుల జనార్ధన్ , నకీర్త మల్లేష్ , బక్క విష్ణు , గువ్వబాబు, కొట్టూరి ప్రభాకర్ , కొట్టురి రాజు , చింతల ప్రభాకర్ , లంబడి సామి , నెల్లూరి రాజు, కర్రే మహేష్ , పరుపుని శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.
