గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త,రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ జన్మదినం సందర్భంగా సిద్దిపేట జిల్లా, మర్కుక్ మండల పాములపర్తి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ కార్యకర్త సంజీవ రెడ్డి ఆయనను మర్యాదపూర్వకంగా కలసి జన్మదిన శుభాకాంక్షలు తెలీజేశారు.
52 Viewsమర్కుక్ జగదేవ్పూర్ ఉమ్మడి మండలల క్రికెట్ టోర్నమెంట్ ఎర్రవల్లి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది సిద్దిపేట జిల్లా జూన్ 14 సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మర్కుక్ జగదేవ్పూర్ ఉమ్మడి మండలల క్రికెట్ టోర్నమెంట్ ఎర్రవల్లి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంట్ కి ముఖ్య అతిథిగా ఈరోజు గజ్వేల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు చేన్ రాజు పాండరీ క్రికెట్ క్రీడాకారులను పరిచయం చేసుకొని టాస్ ఏసి మ్యాచ్ ప్రారంభించరు. ఈ […]
12 Viewsమంచిర్యాల జిల్లా. ప్రశాంత్ అక్రమ అరెస్టును ఖండించిన జాగృతి నాయకులు. తెలంగాణ పోరాట యోధుడు తెలంగాణను సాధించిన ధీరుడు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మించిన రైతు బాంధవుడుకి కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కుట్రలో భాగంగా కెసిఆర్ కి సిపి ఘోష్ కమిషన్ ముందు హాజరు అవ్వాలని నోటీస్ ఇచ్చినందుకు భారతీయ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అక్క ఈ రోజు ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు పిలుపునిచ్చిన సందర్భంగా ధర్నాను విచ్చిన్నం చేయాలని, […]
93 Viewsరేపటి నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్షలు వ్రాసే సిద్దిపేట జిల్లా విద్యార్థిని, విద్యార్థులకు ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి ఆల్ ది బెస్ట్ చెప్పారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పరీక్షలు రాసే విద్యార్థిని విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో రాయాలని మీరు కష్టపడి చదివిన దాన్ని ఇష్టంతో రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలని కోరుకుంటున్నాను అని మీ మంచి భవిష్యత్తు కి ఇది పునాది […]