గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త,రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ జన్మదినం సందర్భంగా సిద్దిపేట జిల్లా, మర్కుక్ మండల పాములపర్తి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ కార్యకర్త సంజీవ రెడ్డి ఆయనను మర్యాదపూర్వకంగా కలసి జన్మదిన శుభాకాంక్షలు తెలీజేశారు.
141 Viewsమంచిర్యాల జిల్లా. నష్టపోయిన పంటలకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ – రఘునాథ్ వెరబెల్లి . మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంటలను ఈరోజు దండేపల్లి మండలం కోర్విచెల్మ గ్రామంలో నేలకు ఒరిగి తీవ్ర నష్టం జరిగిన మక్క పంటను ఈరోజు మండల నాయకులతో కలిసి బీజేపీ మంచిర్యాల మాజీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి పంటను పరిశీలించి జరిగిన నష్టం పై రైతులను అడిగి తెలుసుకోవడం జరిగింది. […]
549 Views-అభివృద్ధి, సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్న సీఎం కేసీఆర్ * వివోఎలా ల జీతాలు పెంచుతాం -మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ సాధికారతే లక్ష్యం గా సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. రాయపోల్ లో ని జీఎల్ఆర్ ఫంక్షన్ హాల్లో మంగళవారం జరిగిన మండల మహిళా స్వయం సహాయక సంఘాల సమావేశంలో ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఏ […]
148 Viewsప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు* *పాత నేరస్తులు సత్ప్రవర్తనతో జీవితాలను సరిదిద్దుకోవాలి.* రాజన్న సిరిసిల్ల జిల్లా ( ప్రజా జ్యోతి)జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఐపీఎస్ జిల్లాలో ఉన్న రౌడీ షీట్లర్ల పై జిల్లా పోలీస్ కార్యాలయంలో అదనపు ఎస్పీ మరియు సబ్ డివిషన్ స్థాయి అధికారులతో కలసి సమీక్ష సమావేశం నిర్వహించరూ.ఈ సందర్భంగా ఆయా సబ్ డివిషన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఉన్న […]