గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త,రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ జన్మదినం సందర్భంగా సిద్దిపేట జిల్లా, మర్కుక్ మండల పాములపర్తి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ కార్యకర్త సంజీవ రెడ్డి ఆయనను మర్యాదపూర్వకంగా కలసి జన్మదిన శుభాకాంక్షలు తెలీజేశారు.
122 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 10, జీవన తోడ్పాటుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన వికలాంగుల పెన్షన్ 3016 నుండి 4016కు పెంచినందుకు గాను ముస్తాబాద్ మండల అధ్యక్షులు పాతూరు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ముస్తాబాద్ తెలంగాణ తల్లి విగ్రహంవద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం మండల అధ్యక్షుడు పాతూరు శ్రీనివాస్ రెడ్డి తో పాటు జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి పలువురు వికలాంగులు ఉన్నత స్థానం కల్పించి జీవనభృతి కల్పించినందుకు […]
21 Viewsదౌల్తాబాద్, ఆగస్టు 6, తెలుగు న్యూస్ 24/7 దౌల్తాబాద్ మండలం దౌల్తాబాద్ గ్రామంలో, సర్వే నంబర్ 491, భూమిలో గత 50 సంవత్సరాల క్రితం ట్రాన్స్ఫార్మర్ వేయడం జరిగింది. ఇది ఇప్పుడు చాలా డేంజర్ గా మారింది. పోల్స్ నుంచి సిమెంట్ రాలిపోయి ఇనుప కడ్డీలు కనిపిస్తున్నాయి, ఇంతకుముందుకు అక్కడ ఉన్న ప్రజలు (ఏఈ, డి ఈ కి) చెప్పినా విద్యుత్ అధికారులు పట్టించుకోవడం లేదు విద్యుత్ అధికారులు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు.అని అక్కడ ఉన్న […]
209 Viewsముస్తాబాద్, అక్టోబర్ 6, మండల కేంద్రంలొ టిఎస్ టిడిఎ రాష్ట్ర అధ్యక్షులు పింగళి సంపత్ రెడ్డి అధ్యక్షతన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్లబాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు ఇన్స్యూరెన్స్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మనసున్న నాయకుడు సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డీ తన సొంత డబ్బులతో ఆటో డ్రైవర్లకు 5లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కార్డులు అందజేశారు. ఆటో యూనియన్ అధ్యక్షులు ఆటో […]