-తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్
సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన రాజంగారి కిష్టవ్వ అనారోగ్యంతో మరణించడం జరిగింది.విషయం తెలుసుకున్న తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్ ఆదివారం రోజు మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి,ప్రగాఢ సానుభూతి తెలిపి ఆర్థిక సహాయం అందజేశారు.వారితో పాటు బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు పిట్ల మహేష్,మేకచెవుల కరుణాకర్,కర్రోల నర్సింలు,కొండనోళ్ళ నర్సింలు,కర్రోల్ల రవి, చీగురుపల్లి కృష్ణ,దుబ్బసి మహేష్,కొండనోళ్ల కరుణాకర్,బాలస్వామి అక్కారం నర్సయ్య,శర్దని మల్లేష్,మొద్దు మహేష్, కర్రోల బాలకృష్ణ రాజంగారి బాబు,గిద్దల బిక్షపతి,మహేష్,నర్సింలు తదితరులు ఉన్నారు.
