: వాకాడు మండలం కొండూరు గ్రామంలోని మంగళవారం గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ రానున్నారని ఆ పార్టీ మండల కన్వీనర్ మధు రెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక విలేకరులకు ప్రకటన ద్వారా తెలియ చేస్తూ ఈ సందర్భంగా కూటమి సభ్యులు మరియు నాయకులు ర్యాలిని మరియు సభను విజయవంతం చేయవలసిందిగా మధు రెడ్డి తెలిపారు*





