ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే.
మంచిర్యాల నియోజకవర్గం.
లక్షెటిపేట్ మున్సిపాలిటీ లోని గురునానక్ ఫంక్షన్ హాల్ లో కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులు 194 మంది లబ్దిదారులకు 1,94,22, 504 /- రూపాయల చెక్కులను లబ్దిదారులకు అందజేసిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన కార్పోరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, నాయకురాలు,కార్యకర్తలు పాల్గొన్నారు.
