తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన సర్దార్ పాపన్న గౌడ్ 374వ జయంతి వేడుకల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తో, మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.





