ప్రాంతీయం

నిరుపేదలకు వరం సీఎంఆర్ఎఫ్

126 Views

దౌల్తాబాద్: నిరుపేదలకు సీఏంఆర్ఎఫ్ వరంగా మారిందని మార్కెట్ కమిటీ చైర్మన్ ఇప్ప లక్ష్మి అన్నారు. గురువారం మండల పరిధిలోని అహ్మద్ నగర్ గ్రామానికి చెందిన షేక్ ఇమ్రాన్ కు 20 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శంగా నిలుపుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఇమాంబీ, ఎంపిటిసి తిరుపతి, నాయకులు జానిబి, మస్తాన్ పఠాన్, రఫీ, షఫీ, షేక్ అలీ, భాస్కర్, యూసుఫ్, మొయిన్, సాద్, సల్మాన్ తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7