మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలకేంద్రంలో ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ గావించిన మంచిర్యాల, చెన్నూర్ ఎమ్మెల్యేలు,పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపి అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వివేక్, గడ్డం వంశీకృష్ణ.
78 Viewsమంచిర్యాల జిల్లా. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించండి- రఘునాథ్ వెరబెల్లి . పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల పెద్దపల్లి పార్లమెంట్ ఇంచార్జ్ రఘునాథ్ వెరబెల్లి గారు మంచిర్యాల పట్టణం గౌతమి నగర్, రామ్ నగర్ మరియు గర్మిళ్ళ లో పట్టభద్రుల ఓటర్లను కలిసి బీజేపీ అభ్యర్థి శ్రీ అంజి రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ ఈ నెల […]
169 Views ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 4, ముస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామంలో సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, సర్పంచ్ కల్వకుంట్ల వనజ ఆధ్వర్యంలో ఒక స్తంభం నుండి మరొక స్తంభం మధ్యలోవేలాడుతున్న విద్యుత్ వైర్లు ప్రమాదపు అంచున ఉన్నావని దాన్ని గమనించిన గ్రామస్తులు ప్రజా ప్రతినిధులకు తెలుపగా వాటిని సవరించి పసుపు కుంకుమతో పూజలు చేసి కొబ్బరికాయ కొట్టి నూతన స్తంభాన్ని వేశారు. ఈకార్యక్రమంలో రైతుబంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, బిఆర్ఎస్ […]
80 Viewsదౌల్తాబాద్ సెప్టెంబర్10: దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి ఎమ్మెల్యే రఘునందన్ రావు తోనే సాధ్యమని కూతురు నర్సింలు, మండల రాజు లు అన్నారు. ఆదివారం దుబ్బాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు సమక్షంలో బిజెపిలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితులకు న్యాయం చేస్తారని ఆశించి బిఆర్ఎస్ పార్టీలో చేరామని, దళిత బంధు సహా అన్ని రంగాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. దళిత బంధు ఆశ చెప్పి ఇతర పార్టీ నాయకులను […]