మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలకేంద్రంలో ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ గావించిన మంచిర్యాల, చెన్నూర్ ఎమ్మెల్యేలు,పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపి అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వివేక్, గడ్డం వంశీకృష్ణ.
158 Viewsముస్తాబాద్ నవంబర్ 30 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోతుగల్ గ్రామంలో తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సమావేశం చేశారు. అందులో భాగంగా భారతి ఫౌండేషన్ వారి సహకారంతో ప్రముఖ కౌన్సిలర్ ఇజాజ్ అహమ్మద్ చే తల్లిదండ్రులకు విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడమైనదని విద్యార్థులకు చేతి వ్రాత అందంగా ఎలా రాయాలో నేర్పించడంలో కౌన్సిలర్ మాట్లాడుతూ పిల్లలకు మంచి ఆహారం ఇవ్వాలని, సమయానికి పాఠశాలకు పంపాలని, పిల్లలను అతి గారాబం చేయకూడదని గురుభక్తి, పెద్దల పట్ల గౌరవం, […]
122 Viewsజిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి* *ఎల్లారెడ్డిపేట మండలం పలు గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన కలెక్టర్* రాజన్న సిరిసిల్ల తెలుగు న్యూస్24/7 ఫిబ్రవరి 16:: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మన ఊరు- మన బడి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. బుధవారం కలెక్టర్ ఎల్లారెడ్డిపేట మండలంలోని మండల పరిషత్ ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, వెంకటాపూర్ గ్రామంలోని మండల […]
85 Views *తొగుట* వరిధాన్యం కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ గాంధారి లత నరేందర్ రెడ్డి కోరారు..మండలంలోని లింగాపూర్, ఎల్ బంజేరు పల్లి, బండారు పల్లి గ్రామాల్లో ఐకేపీ, ఆధ్వర్యంలో వరిధాన్యం కేంద్రాలను మార్కెట్ కమిటీ చైర్మన్ దోమల కొమురయ్య, సర్పంచ్ లు బిక్కనూరి రజిత శ్రీశైలం, కుంభం శారదా రఘోత్తమ్ రెడ్డి, రాచకొండ మంజులతో కలిసి ఆమె ప్రారంభించారు.ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ అకాల వర్షాలతో రైతులకు తీరని నష్టం వాటిల్లిందని ఆమె పేర్కొన్నారు..మార్కెట్ కమిటీ […]