మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలకేంద్రంలో ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ గావించిన మంచిర్యాల, చెన్నూర్ ఎమ్మెల్యేలు,పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపి అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వివేక్, గడ్డం వంశీకృష్ణ.
578 Viewsనిరుపేద కుటుంబానికి చికిత్స నిమిత్తం 30 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించినటువంటి మహబూబ్ నగర్ జిల్లా సైనికులు మరియు కొలుముల దామోదర్ స్వర్ణలత ఫౌండేషన్ పెద్ద పెళ్లి వారు అందించారు వివరాల్లోకి వెళ్తేరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలోని ద్యావ శ్రీకాంత్ రెడ్డి రేవతి ల కుమారుడు, రుద్రాన్ష్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి బాగాలేక హైదరాబాదులోని రెయిన్బో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నడు ఆపరేషన్ కు సరిపడా డబ్బులు లేక […]
165 Views73వ భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని దిశా సేవా సంస్థ, బహుజన గలం ఆధ్వర్యంలో సామాజిక కార్యకర్తలకు, సమాజంలో సేవా కార్యక్రమాలు చేపడుతున్న సమాజ సేవకులకు డా. బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తి పురస్కారాలు 2022 రవీంద్ర భారతి హైదరాబాదులో రాష్ట్రస్థాయి పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ […]
71 Viewsమంచిర్యాల జిల్లా మంచిర్యాల గోదావరి రోడ్ లోని మెడికల్ కాలేజ్ ప్రాంగణంలో 23.75 కోట్ల వ్యయంతో క్రిటికల్ కేర్ ఆసుపత్రి నిర్మాణంకు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు శంఖుస్థాపన చేశారు. శనివారం వైద్య అధికారులు, ప్రజాప్రతినిధులు తో కలిసి శంఖుస్థాపన చేసి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మీడియా తో మాట్లాడుతూ, మంచిర్యాల ప్రాంత ప్రజలకు ఉన్నతమైన వైద్యం అందించడానికి క్రిటికల్ కేర్ ఆసుపత్రి నిర్మిస్తున్నట్లు తెలిపారు. 50 పడకల పడకల […]