273 Viewsదక్షిణ మధ్య రైల్వే కొత్త షెడ్యూల్ అక్టోబర్ 1, 2021 నుండి అమలులోకి వచ్చింది. కొత్త షెడ్యూల్ ప్రకారం, నాందేడ్ రైల్వే శాఖ దక్షిణ మధ్య రైల్వేలోని కొన్ని స్టేషన్లలో కొన్ని రైళ్ల సమయాలను మార్చింది. కొత్త షెడ్యూల్ దక్షిణ మధ్య రైల్వే యొక్క scr.indianrailways.gov.in లో అందుబాటులో ఉంది. నాందేడ్ రైల్వే స్టేషన్లో కొన్ని ముఖ్యమైన రైళ్ల సమయాల్లో మార్పులు. 1. హుజూర్ సాహిబ్ నాందేడ్ రైల్వే స్టేషన్ – హుజూర్ సాహిబ్ నాందేడ్ […]
156 Viewsవాసవి క్లబ్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీకి ఘన నివాళి మహాత్మాగాంధీ చిరస్మరణీయుడు — నరేందర్ రెడ్డి మహాత్మా గాంధీ సేవలు మరువలేనివి –జగ్గయ్యగారి శేఖర్ సిద్దిపేట జిల్లా గజ్వేల్, జనవరి 30, మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ అంగడిపెట్ హనుమాన్ దేవాలయం వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి వాసవి క్లబ్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ అధ్యక్షుడు, ఆర్యవైశ్య మహాసభ గజ్వేల్ మండల అధ్యక్షుడు జగ్గయ్యగారి శేఖర్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘన […]
216 Viewsఇంటర్మీడియట్ విద్యలో సంస్కృతం ద్వితీయ భాషగా పెట్టే ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలి.. బాల సాహితీవేత్త కవి డాక్టర్ వాసర వేణి పరశురాములు ష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ విద్యలో సంస్కృతం ద్వితీయ బోధన భాషగా పెట్టాలని రీజనల్ జాయింట్ డైరెక్టర్ జారీచేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని, ఇది మాతృ భాష తెలుగుకు గొడ్డలిపెట్టులాంటిదనీ, పి.జి స్థాయి వరకు తెలుగును తప్పనిసరిగా అమలుచేయాలని తెలంగాణ వివేక రచయితల సంఘం అధ్యక్షుడు డా.వాసరవేణి పరశురాం డిమాండ్ చేశారు. ఈసందర్భంగా యెల్లారెడ్డిపేటలో 13-04-2025న డా.వాసరవేణి […]