258 Viewsసెప్టెంబర్ 29 మంచిర్యాల జిల్లా ప్రతినిధి జిల్లాపెళ్లి రాజేందర్: లక్షెట్టిపేట మండలం లోని ఎన్ హెచ్63 నుండి పోతేపల్లి రహదారిలో ప్రస్తుతమున్న రోడ్ డ్యామ్ స్థానములో 2 కోట్ల 20 లక్షల డి ఎం ఎఫ్ టి నిధులతో ఎత్తు వంతెన నిర్మాణమునకు శంకుస్థాపన చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ కార్యకర్తలు మరియు లక్షెట్టిపేట మండలంలోని ప్రజలు పాల్గొన్నారు No Slide Found In Slider. […]
26 Viewsచట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ అమలు చేయాలి. మంచిర్యాల జిల్లా. రాబోయే శీతాకాలం పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లును ప్రవేశపెట్టి, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి గా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దేశ జనాభాలో 10 శాతం లేని అగ్రకులాలే 79 సంవత్సరాలుగా దేశాన్ని పరిపాలిస్తున్నారు. దేశ జనాభాలో 60 శాతం ఉన్న బీసీలు పాలించబడుతున్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం, ఇదేనా సామాజిక న్యాయం అని […]
111 Views* కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి దౌల్తాబాద్:తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సత్తు గారి కిష్టారెడ్డి అన్నారు.మండల కేంద్రం రాయపోల్ గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ప్రతి కాలనీలో సిసి రోడ్డు దాదాపు రూ.80 లక్షల సిసి రోడ్డు నిర్మాణ పనులు చేయించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సత్తుగారి కిష్టారెడ్డికి గ్రామస్తులు శాలువాతో ఘనంగా సన్మానం చేశారు. ఈ […]