145 Viewsప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించు కోవాలి — బాలకృష్ణ గౌడ్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ మే 13 సిద్దిపేట జిల్లా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సామాజిక కార్యకర్త తండా బాలకృష్ణ గౌడ్ అన్నారు సోమవారం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాముల పర్తి లో ఓటు హక్కు వినియోగించుకున్న బాలకృష్ణ గౌడ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి అని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు […]
25 Viewsయువత రాజకీయాల్లోకి రావాలని తీన్మార్ మల్లన్న పిలుపు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీర్థం పుచ్చుకున్న తాండూరు మండల యువత. యువతతోనే సేవాభావంతో కూడిన నిజమైన ప్రజా రాజకీయాలు నిర్వహించబడతాయి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ. మంచిర్యాల జిల్లా. బెల్లంపల్లి నియోజకవర్గం, తాండూరు మండలం యువకులు పెద్ద ఎత్తున తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. మండల నాయకులు వాసాల అనిల్ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో […]
46 Viewsమంచిర్యాల కార్పొరేషన్ లో కార్పొరేటర్ టికెట్@ 50 లక్షలు. మంచిర్యాల జిల్లా. నూతనంగా ఏర్పడిన మంచిర్యాల కార్పొరేషన్ లో కార్పొరేటర్ పదవి కోట్లతో ముడిపడి ఉన్నది. 50 లక్షలు ఖర్చు పెట్టే వారికే రాజకీయ పార్టీలు టికెట్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఒక్కొక్క డివిజన్లో 2500 నుండి 3500 ఓటర్లు ఉన్నారని అంచనా ఒక్కొక్క ఓటుకి ₹1000 పంపిణీ తప్పదని అభ్యర్థులు ఆలోచన చేస్తున్నారు. 60 డివిజన్లో కలిపి ఒక్కొక్క పార్టీ 35 కోట్లు వరకు ఖర్చు […]