ప్రపంచ కప్ క్రికెట్ జరుగుతున్న నేపథ్యంలో భారత జట్టు సెమీ ఫైనల్ కు చేరింది. వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లో మొట్టమొదటిగా ఇండియన్ టీం సెమి ఫైనల్ స్థానాన్ని దక్కించుకుంది.
134 Views(తిమ్మాపూర్ జనవరి 14) సంక్రాంతి పండుగ సందర్భంగా తిమ్మాపూర్ మండలం గోల్లపల్లి గ్రామంలో క్రీడా ఫోటీలు నిర్వహించారు.. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా నాలుగు టీములుగా ఏర్పడి ఉత్సాహంగా క్రికెట్ ఆడరు, మొదటి మ్యాచ్లో గెలిచిన జట్టు,రెండో మ్యాచ్లో గెలిచిన జట్టు పైనల్లో పోటీ పడగా హోరాహోరిగా సాగిన పైనల్ మ్యాచ్ లో కర్ర మణికంఠ టీం విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్ లో గెలిచిన జట్టుకు కప్పుతో పాటు, ఓడిన జట్టుకు […]
234 Viewsఅటల్ బిహారీ వాజపేయి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ విజేత ప్రగతి స్టేడియం 11 జట్టు. రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అటల్ బిహారీ వాజపేయి జయంతి సందర్భంగా గత డిసెంబర్ 25 న ప్రారంభం అయిన 6 వ విడత అటల్ బిహారీ వాజపేయి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ నిర్వహించడం జరిగింది. మొత్తం 44 జట్లు ఈ టోర్నమెంట్ లో పాల్గొనగా మంచిర్యాల కు చెందిన RCC-B 11 జట్టు మరియు శ్రీరాంపూర్ […]