ప్రపంచ కప్ క్రికెట్ జరుగుతున్న నేపథ్యంలో భారత జట్టు సెమీ ఫైనల్ కు చేరింది. వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లో మొట్టమొదటిగా ఇండియన్ టీం సెమి ఫైనల్ స్థానాన్ని దక్కించుకుంది.
241 Viewsదక్షిణ మధ్య రైల్వే కొత్త షెడ్యూల్ అక్టోబర్ 1, 2021 నుండి అమలులోకి వచ్చింది. కొత్త షెడ్యూల్ ప్రకారం, నాందేడ్ రైల్వే శాఖ దక్షిణ మధ్య రైల్వేలోని కొన్ని స్టేషన్లలో కొన్ని రైళ్ల సమయాలను మార్చింది. కొత్త షెడ్యూల్ దక్షిణ మధ్య రైల్వే యొక్క scr.indianrailways.gov.in లో అందుబాటులో ఉంది. నాందేడ్ రైల్వే స్టేషన్లో కొన్ని ముఖ్యమైన రైళ్ల సమయాల్లో మార్పులు. 1. హుజూర్ సాహిబ్ నాందేడ్ రైల్వే స్టేషన్ – హుజూర్ సాహిబ్ నాందేడ్ […]
261 Viewsజాతీయస్థాయి సబ్ జూనియర్ వాలీబాల్ పోటీలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్లేయర్స్…. _ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మనోజ్ ( రాచర్ల బొప్పాపూర్ )మరియు మానస( ఆసిఫ్ నగర్ )లు వెస్ట్ బెంగాల్ లో ఈనెల 28 నుంచి జూన్ 1 వరకు జరుగు జాతీయస్థాయి సబ్ జూనియర్ వాలీబాల్ పోటీలకు ఎంపికైనట్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ గిన్నె లక్ష్మణ్ […]
159 Viewsపొట్టకూటి కోసం గల్ఫ్ వెళ్లి – గుండెపోటుతో మరణించిన శివయ్య గారి నవీన్ గుండెపోటుతో మరణించిన శివయ్య గారి నవీన్ గల్ఫ్ అధికారులతో మాట్లాడి రెండు రోజులు శ్రమించి మృతదేహాన్ని స్వగ్రామం ఎల్లారెడ్డిపేటకు పంపించే ప్రయత్నం చేసిన దుబాయ్ ఈ.టి.సి.ఏ అధ్యక్షులు రాధారపు సత్యం< గల్ఫ్ వర్కర్స్ ప్రొటెక్షన్ కమిటీ అధ్యక్షులు గుండెల్లి శ్రీనివాస్ కూడా మృతదేహం స్వగ్రామం రావడానికి కృషి చేశారుమృతదేహాన్ని చూసి కంటతడి పెట్టుకున్న రాధారపు సత్యం తోటి మిత్రులుతల్లి తండ్రులకు ఒక్కగానొక్క […]