ప్రపంచ కప్ క్రికెట్ జరుగుతున్న నేపథ్యంలో భారత జట్టు సెమీ ఫైనల్ కు చేరింది. వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లో మొట్టమొదటిగా ఇండియన్ టీం సెమి ఫైనల్ స్థానాన్ని దక్కించుకుంది.
143 Viewsఇటీవల ఏర్పాటు చేసిన సీఎం కప్ ఆటల పోటీల్లో మజీద్ పల్లి గ్రామానికి చెందిన యువకులు కోకో ఆటకు సంబంధించి సాధించారు. గ్రామాల్లో ఉన్న యువకులకు ఆటల పోటీలు పెట్టి వారి యొక్క ప్రతిభను వెలికి తీసేందుకు ప్రభుత్వం చేపట్టిన సీఎం కప్ ఆటల పోటీలు నిర్వహించారు. ఈ ఆటల పోటీలో పలు గ్రామాల్లోని యువకులు ఉత్సాహంగా పాల్గొనడం జరిగినది. No Slide Found In Slider. Poll not found Telugu News 24/7
154 Viewsవర్గల్ మండల్: క్రీడలతో మానసిక వికాసం, శారీరక దారుఢ్యంతో పాటు ఆత్మసామర్ధ్యం పెంపొందుతుంది* క్రీడలతో మానసిక వికాసం, శారీరక దారుఢ్యంతో పాటు ఆత్మసామర్ధ్యం పెంపొందుతుందని నెహ్రూ యువకేంద్ర జిల్లా సహాయ సమన్వయ అధికారి కిరణ్ కుమార్ అన్నారు నెహ్రూ యువకేంద్ర సహకారంతో జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో బ్లాక్ లేవల్ వర్గల్ మరియు ములుగు మండలాల స్థాయి కబడ్డీ, వాలీబాల్ పోటీలు జబ్బపూర్ లో జిల్లా బాలల సంక్షేమ సమితి సభ్యులు జాతీయ యువజన అవార్డు […]
162 Viewsఎల్లారెడ్డి పేట లో చీటీ వాసుదేవ రావు స్మారక క్రికెట్ పోటీలు 11వ తేదీ నుండి ఫ్రెండ్లీ క్రికెట్ పోటీలు జడ్పీటీసీ చీటీ లక్ష్మణరావు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఫిబ్రవరి 11వ తేదీ నుండి చీటీ వాసుదేవరావు స్మారక ఫ్రెండ్లీ క్రికెట్ పోటీలు ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో జడ్పీటీసీ చీటీ లక్ష్మణ్ రావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని సీనియర్ పాత్రికేయుడు మజీద్ భాయ్ తెలియజేశారు, ఈ పోటీలలో ప్రభుత్వ […]