Breaking News

అమ్మవారి ని దర్శించుకున్న మండల్ బి సి సెల్ అధ్యక్షుడు

162 Views

దుర్గామాత అమ్మవారి ని దర్శించుకున్న మార్కుక్ మండల్ బి సి సెల్ అధ్యక్షుడు మేకల కనకయ్య ముదిరాజ్

అక్టోబర్ 21

సిద్దిపేట జిల్లా మార్కుక్ మండల్ పాములపర్తి గ్రామం లో దుర్గామాత అమ్మవారి పూజలలో పాల్గొన్నా మార్కుక్ మండల్ బి సి సెల్ అధ్యక్షుడు మేకల కనకయ్య ముదిరాజ్ అమ్మవారిని దర్శించుకుని మార్కుక్ మండల ప్రజలు అందరూ ఎల్లపుడు అమ్మవారి దివనాలతో ఆయురారోగ్యాలతో సుకసంతోషాలతో వుండాలి అన్నాను అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషకారం అన్నారు. శామ్ సుందర్ సెట్ ఉప్పరి నర్సింగరావు గాంధాలా వెంకటేష్ కార్తీక్ పంతులు శంకర్ దొడ్డాచారీ తదితరులు పాల్గొన్నారు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *