అక్టోబర్ 13 తెలుగు న్యూస్ 24/7
మంచిర్యాల పట్టణంలోని మంచిర్యాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద రెడ్డి గారి స్వగృహంలో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో ప్రభుత్వ విప్ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ , ఎమ్మెల్సీ దండే విఠల్ ,మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద రెడ్డి కలిసి పాల్గొన్న మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు.
