Breaking News

రేపట్నుంచి సిద్దిపేటలో రైలు కూత

91 Views

సిద్దిపేట జిల్లా: అక్టోబర్ 2
24/7 తెలుగు న్యూస్

రేపటి నుంచి సికింద్రాబాద్-సిద్దిపేట మధ్య రెండు ప్యాసింజర్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. సిద్దిపేటలో ఉదయం 6:45కు బయలుదేరి 10:15కు రైలు చేరుకోనుంది. తిరిగి సికింద్రాబాద్లో రైలు ఉదయం 10:15 కు బయలుదేరి మధ్యాహ్నం 1:45 కు సిద్దిపేటకు చేరుతుంది. ఈ రైలు ప్రయాణానం 116 కిలోమీటర్స్ దూరానికి ఛార్జీలు రూపాయలు 60 ఉండనున్నది.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *