Breaking News

జాబ్ మేళాని ప్రారంభించిన గౌ.ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత ,గౌ.ఎమ్మెల్యే లు శ్రీ గణేష్ బిగాల ,శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ ..

62 Views

జాబ్ మేళాని ప్రారంభించిన గౌ.ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత ,గౌ.ఎమ్మెల్యే లు శ్రీ గణేష్ బిగాల ,శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ ..

నిజామాబాద్ నగరం లోని భూమా రెడ్డి కన్వెన్షన్ లో గౌ.ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు,గౌ.ఎమ్మెల్యే లు శ్రీ గణేష్ బిగాల గారు,శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు జాబ్ మేళాని ప్రారంభించారు.

*ఈ సందర్భంగా గౌ.ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు మాట్లాడుతూ..*

జాబ్ మేళా లను యువతి,యువకులు సద్వినియోగం చేసుకోవాలి.

IT హాబ్ లో ఉద్యోగాల కోసం జాబ్ మేళా నిర్వహించినపుడు 280 మందికి ఆఫర్ లెటర్ లు ఇవ్వడం జరిగింది.

ఆ రోజే మీ అందరికి చెప్పాము. జాబ్ మేళా లు నిరంతర ప్రక్రియ.ఇది ఆరంభం మాత్రమే అని చెప్పాము.

ఈరోజు 41 కంపెనీలు జాబ్ మేళకి రావడం జరిగింది.

ఉద్యోగం రాని వారు నిరుత్సాహ పడకుండా మరోసారి ప్రయత్నం చేసి కొలువు సాధించాలి.

ఉద్యోగానికి ఎంపికయిన యువతకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ శ్రీమతి దండు నీతు కిరణ్ గారు, శ్రీ బాజిరెడ్డి జగన్మోహన్ గారు,ఐ డి సి ఎం ఎస్ చైర్మన్ శ్రీ సాంబారి మోహన్ గారు, నుడా చైర్మన్ శ్రీ ఈగ సంజీవరెడ్డి గారు, టాస్క్ ప్రతినిధులు,BRS నాయకులు,తదితరులు పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *