109 Viewsతెలంగాణ మాడల్తో దేశ ప్రజల జీవితాల్లో వెలుగులు: సీఎం కేసీఆర్ తెలంగాణ మాడల్ను అమలు చేస్తే దేశ ప్రజల జీవితాల్లో వెలుగులు ప్రసరిస్తాయని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంగా అవతరించిన అనతికాలంలోనే సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణ అగ్రగామిగా వెలుగొందుతున్నదని, యావత్దేశం రాష్ట్రంవైపు చూస్తున్నదని తెలిపారు. దేశం మొత్తం తెలంగాణవైపు చూస్తున్నది: కేసీఆర్ బీఆర్ఎస్లోకి వెల్లువలా మహారాష్ట్ర నేతలు తెలంగాణ సాధిస్తున్న ప్రగతిని మహారాష్ట్రలోని గడపగడప చర్చిస్తున్నది. గంగా జమున తెహజీబ్కు తెలంగాణ నిదర్శనంగా నిలుస్తోంది. దేశంలో […]
Breaking News
దేశంలో తిరుగులేని ఆర్థిక శక్తిగా తెలంగాణ.. ఐటీ చెల్లింపుల్లో నంబర్ వన్
107 Viewsతిరుగులేని ఆర్థిక శక్తిగా తెలంగాణ.. ఐటీ చెల్లింపుల్లో దేశంలో నంబర్ వన్ ఆనతికాలంలోనే తెలంగాణ దేశంలోనే తిరుగులేని ఆర్థిక శక్తిగా ఎదిగింది. తలసరి ఆదాయం, జీఎస్డీపీలో అనూహ్య వృద్ధి సాధించి దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ.. ఆదాయ పన్ను (ఐటీ) చెల్లింపుల్లోనూ నంబర్ వన్ స్థానానికి ఎగబాకింది.. దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ నాలుగేండ్లలో 25 శాతం వృద్ధిరేటు నమోదు 2019-20లో 21,58,703 రిటర్నులు 2022-23లో 26,92,185కు పెరిగిన సంఖ్య దేశ సగటు కంటే ఏకంగా […]
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మేల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశం.
112 Viewsకామారెడ్డి జిల్లాకు ఎమ్మెల్యే క్యాంపు ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశం. కాంగ్రెస్ పార్టీ దళితులను మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తుంది* దేశాన్ని, రాష్ట్రాన్ని ఎక్కువ రోజులు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిక్లరేషన్ పెట్టి దళితులకు ఏమో చేస్తామనడం భావ దారిద్ర్యం తప్ప మరొకటి కాదు. కర్గే వచ్చి ఎస్సీ డిక్లరేషన్ చేయడం అర్రస్ పాట పాడినట్టు ఉంది. రాజకీయం కోసం తప్ప దళితుల కోసం చేసేదేమీ లేదు. ఇన్ని రోజులు పాలించిన కాంగ్రెస్ […]
ఎల్ఈడీ లైట్లతో రూ.1864 కోట్లు ఆదా
194 Viewsఎల్ఈడీ లైట్లతో రూ.1864 కోట్లు ఆదా రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఈడీ మంత్రం ఫలిస్తున్నది. ఎనిమిదేండ్లలో రూ.1,864 కోట్లు మిగలగా, 2,663 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఆదా అయ్యింది. విద్యుత్ ఆదా, తక్కువ విద్యుత్ బిల్లులతో స్థానిక సంస్థలపై ఆర్థిక భారం తగ్గింది. 2663 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఆదా పట్టణాల్లో 14.82లక్షల లైట్ల ఏర్పాటు ఫలించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నం రాష్ట్ర సర్కారు ఎల్ఈడీ మంత్రం ఫలిస్తున్నది. ఎనిమిదేండ్లలో రూ.1,864 కోట్లు మిగలగా, 2,663 మిలియన్ […]
ఆపరేషన్ . చిరుత
215 Views*_ఆపరేషన్ చిరుత….బోనులో చిక్కిన నాలుగో చిరుత._* _గత కొద్ది రోజులుగా భక్తులకు, అధికారులకు నిద్ర లేకుండ భయపెట్టిన ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి నడక మార్గంలో మరో చిరుత చిక్కింది._ _ 7వ మైలురాయి వద్ద బోనులో పడింది._ _ఈ చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు పది రోజులుగా ప్రయత్నిస్తున్నారు._ _ఎట్టకేలకు ఎర వేయడంతో ఎట్టకేలకు చిరుత చిక్కింది._ _ఇప్పటివరకు 4 చిరుతలు చిక్కాయి. దీంతో శేషాచల కొండలలో ఆపరేషన్ చిరుత ముగిసింది._ _ఇక నుంచి […]
నేడు ఎన్టీఆర్ రూ.100 నాణెం ఆవిష్కరణ*
158 Views*నేడు ఎన్టీఆర్ రూ.100 నాణెం ఆవిష్కరణ* న్యూఢిల్లీ.. లెజెండరీ నటుడు, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నందమూరి తారక రామారావు చిత్రంతో రూపొందిన రూ.100 నాణేన్ని ఇవాళ రాష్ట్రపతి ముర్ము విడుదల చేయనున్నారు. రాష్ట్రపతి భవన్ లో జరగనున్న ఈ కార్యక్రమంలో టిడిపి అధినేత చంద్రబాబుతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొననున్నారు.. Manne Ganesh Dubbaka constancy 9701820298
నీరజ్ చోప్రా సంచలనం వరల్డ్ అథ్లెటిక్స్
235 Viewsనీరజ్ చోప్రా సంచలనం వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత్కి స్వర్ణం.. హంగేరి: బుడాపెస్ట్లో జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్ సాధించాడు. ఫైనల్ మ్యాచ్లో జావెలిన్ని 88.17 మీటర్ల దూరం విసిరి ప్రపంచంలోనే తనకు తిరుగులేదని నిరూపించాడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయుడిగా నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు.. Manne Ganesh Dubbaka constancy 9701820298
హైదరాబాద్ లో ఘరానా మోసం మనిషి ప్రాణాలతో చెలగాటం
216 Views*హైదరాబాద్ లో ఘరానా మోసం మనిషి ప్రాణాలతో చెలగాటం పేస్టు కాదు వేస్ట్.! కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వెలుగుచూసిన భయానక విషయాలు.* *అబ్బోచికెన్ మటన్ కోడిగుడ్డు కూర బలే రుచిగా ఉంది అబ్బో పలావు బలే టెస్ట్ గా ఉంది అని లొట్టలు వేసుకుంటూ తింటూ ఉంటాం టెస్ట్ రావాలంటే ముందుగా కావాల్సింది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఇంట్లో చేసుకుంటే ఒకే.* *బయట అల్లం వెల్లుల్లి పేస్ట్ కొన్నారా మన ఆయుస్సుచేతులారా మనం […]
243 Viewsబోర్ మోటార్ ను ప్రారంభించిన ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు జగదీశ్వర్ రిపోర్టర్ /ఎల్లారెడ్డిపేట : బోర్ మోటార్ను ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు ప్రారంభించారు. ఎల్లారెడ్డిపేట మండలం బాకూరు పల్లి తండాలోని ఆదివారం స్మశాన వాటిక, నర్సరీ వద్ద బోరు మోటర్ ను సర్పంచ్ అజ్మీర మంజుల నాయకులతో కలిసి జడ్పిటిసి లక్ష్మణరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి కేటీఆర్ సహకారంతో బోర్ మోటర్ ప్రారంభించుకోవడం జరిగిందని […]
శ్రావణమాస బసవజ్యోతి కార్యక్రమంలో పాల్గొన ఎమ్మెల్యే కె పి వివేకానంద్
227 Views *శ్రావణమాస బసవజ్యోతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కె పి వివేకానంద్ ….* కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 126 జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని రింగ్ బస్తీ లింగాయత్ భవనంలో శ్రావణమాస బసవజ్యోతి కార్యక్రమంలో ఈరోజు ఎమ్మెల్యే కె.పి.నంద్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అన్నింటిలో వెనుకబడిన వీరశైవ లింగాయత్ ల సంక్షేమం, అభివృద్ధికి బిఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వీరశైవ లింగాయత్ లు […]







