115 Views హైదరాబాద్: రానున్న రెండేళ్ల కాలానికి (2023-25)గాను రాష్ట్రంలోని 2,620 ఏ4 దుకాణాల (వైన్షాపులు) ద్వారా మద్యం విక్రయించడం కోసం లైసెన్సులు మంజూరు చేసే ప్రక్రియను ఎక్సైజ్ శాఖ ప్రారంభించింది.. ఈ మేరకు ఈనెల 4న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం నిర్వ హించాల్సిన ప్రక్రియపై అన్ని జిల్లాల ఎక్సైజ్ అధికారులతో రాష్ట్ర ఎక్సైజ్ డైరెక్టర్ ఫారూఖీ, ఇతర ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించి మార్గదర్శనం చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం..ఈనెల 4న నోటిఫికేషన్ […]
Breaking News
హబ్సిగూడలోనిబార్ అండ్ రెస్టారెంట్లో ఘోర అగ్ని ప్రమాదం*
104 Views*హబ్సిగూడలోనిబార్ అండ్ రెస్టారెంట్లో ఘోర అగ్ని ప్రమాదం* హైదరాబాద్:ఆగస్టు02 హబ్సిగూడలోని అన్ లిమిటెడ్ బార్ అండ్ రెస్టారెంట్, రేమండ్ షోరూం బిల్డింగ్ పైన ఈరోజు తెల్లవారుజామున ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుట అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసే యత్నం చేస్తున్నారు. సంఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది….. Manne Ganesh Dubbaka constancy […]
ట్రాక్టర్ మీద నుంచి వెళ్లిన బ్రతికిండు.*
153 Views*ట్రాక్టర్ మీద నుంచి వెళ్లిన బ్రతికిండు.* ఎర్రుపాలెం మండల కేంద్రంలో బుధవారం ఉదయం ఓ వ్యక్తిపై నుండి ట్రాక్టర్ వెళ్లిన ఘటన లో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వ్యవసాయ పనుల నిమిత్తం ట్రాక్టర్లు డీజిల్ వేయించుకునేందుకు వచ్చిన ఎన్టీఆర్ జిల్లా కు చెందిన కృష్ణారెడ్డి ట్రాక్టర్ పై నుండి క్రిందికి దిగి తన లుంగీని సరి చేసుకునే సందర్భంలో న్యూట్రల్ లో ఉన్న ట్రాక్టర్ గేర్ లో పడటంతో అతని పైనుండి వెళ్ళింది, గమనించిన బంకు […]
బబ్బూరి రాందాస్ గౌడ్ సేవలు అభినందనీయం — ఎమ్మెల్సీ యాదవరెడ్డి
116 Views మన ఊరు మన బడి వచ్చిన తర్వాత ప్రభుత్వ బడుల రూపురేఖలు మారాయని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలో మంగళవారం నాడు స్థానిక ప్రాథమిక పాఠశాలలో వంటిమామిడి మార్కెట్ కమిటీ డైరెక్టర్ బబ్బురి రామ్ దాస్ గౌడ్ ఆధ్వర్యంలో చిన్నారులకు ఇంగ్లీష్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ యాదవరెడ్డి,జెడ్పీటీసీ మంగమ్మ రామచంద్రం,వైస్ ఎంపీపీ మంద బాల రెడ్డి, […]
వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్న గవర్నర్ తమిళి సై*
119 Views*వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్న గవర్నర్ తమిళి సై* వరంగల్ జిల్లా:ఆగస్టు 02 జిల్లాలోని వరద బాధిత ప్రాంతాలను బుధవారం రాష్ట్ర గవర్నర్ తమిళి సై సందర్శించారు. ఈ సందర్భంగా వరదలతో సర్వం కోల్పోయి రోడ్డునపడ్డ బాధితులతో మాట్లాడారు. అనంతరం ముంపు బాధితులకు నిత్యావసర వస్తువులు పంపణీ చేశారు. అక్కడ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. భారీ వరదల కారణంగా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని గవర్నర్ అభిప్రాయపడ్డారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన ఆస్తి, […]
రూ.2 వేల నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన.!*
126 Views*రూ.2 వేల నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన.!* *దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక ప్రకటన చేసింది. రూ.2 వేల నోట్లకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది.* రూ.2 వేల నోట్ల ఉపసంహరణ ప్రకటన నుంచి చూస్తే.. ఇప్పటి వరకే దాదాపు 88 శాతం రూ.2వేల నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చేశాయని ఆర్బీఐ వెల్లడించింది. ఆర్బీఐ మే 19న రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించింది. ఇప్పుడు జూలై 31 […]
రైతు బీమాకు 92వేల మంది దూరం* *దరఖాస్తు చేసుకోని రైతులు* *ఈనెల 5తో ముగియనున్న గడువు*
103 Views*రైతు బీమాకు 92వేల మంది దూరం* *దరఖాస్తు చేసుకోని రైతులు* *ఈనెల 5తో ముగియనున్న గడువు* *రైతుల్లో చైతన్యం కోసం రైతుబంధు సమితి కార్యాచరణ* అతడికి రెండెకరాల భూమి ఉంది. అతడికి అవగాహన లేక రైతుబీమాకు దరఖాస్తు చేసుకోలేదు. ప్రభుత్వం గుంట భూమి ఉన్నా సరే రైతుబీమా కోసం ప్రీమియం చెల్లిస్తోంది. ఇటీవల ఆయన కుటుంబ సభ్యులు అధికారుల వద్దకు వెళ్లి రైతుబీమా కోసం అడగ్గా, సదరు రైతు పేరు మీద దరఖాస్తు, బాండ్ లేకపోవడంతో […]
కళ్ల కలక కేసులు పెరుగుతున్నాయి జాగ్రత్త* *కళ్ల కలక ఇన్ఫెక్షన్ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అసరం లేదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.*
113 Views*కళ్ల కలక కేసులు పెరుగుతున్నాయి జాగ్రత్త* *కళ్ల కలక ఇన్ఫెక్షన్ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అసరం లేదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.* వానాకాలంలో వైరల్ ఫీవర్లతో పాటుగా సోకే ఈ తరహా ఇన్ఫెక్షన్ల వల్ల ప్రమాదకరమైన పరిస్థితులు ఏమి సంభవించబోవని వైద్యనిపుణులు చెబుతున్నట్లు తెలిపారు. కళ్లు ఎర్రబడటం, కంటి నుంచి నీరు కారడం, వాపు రావడం వంటివి కళ్ల కలక ముఖ్య లక్షణాలుగా గుర్తించారని, దీని పట్ల అప్రమత్తంగా […]
గ్రామపంచాయతీ కార్మికుల ఆగ్రహానికి గురికాక తప్పదు* * జేఏసీ నాయకులు వెంటనే చర్చలు జరపాలి*
104 Views ఆదివారం రోజుతో25 రోజులకు నిరవధిక సమ్మె చేరుకుంది. గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కొండపాక మండలం సమ్మె శిబిరాన్ని సందర్శించి అమ్ముల బాల్ నర్సయ్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటి సభ్యులు,మండల కార్యదర్శి అమ్ముల బాల్ నర్సయ్య మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తుందని మండిపడ్డారు.వెంటనే రాష్ట్ర జేఏసీ నాయకత్వంతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని కోరారు. మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, గ్రామపంచాయతీ కార్మికులందరికీ […]
18 సంవత్సరాల నిండిన ప్రతి పౌరుడు ఓటు హక్కును వినియోగించుకోవాలి….
119 Viewsవివి ప్యాడ్ పై వినియోగంపై అవగాహన కలిగించిన అధికారులు…? రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల మండల కేంద్రంలో భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం మరియు వివి ప్యాడ్ సమాచార ప్రదర్శనతో ప్రజలకు అవగాహన కల్పించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం ద్వారా ఎవరికి ఓటు వేస్తున్నామో తెలుసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించారు. మండల కేంద్రంలోని పలువురు యువకులకు కొత్తగా ఓటర్ కార్డు రావడంతో వారు ఎలా ఓటు వేయాలో అధికారులు వారికి […]








