Breaking News

ప్రగతి భవన్ లో రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ కేటీఆర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మెదక్ డిసిసిబి డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి

122 Views

ఈరోజు ప్రగతి భవన్‌లో రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రివర్యులు బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు *శ్రీ కల్వకుంట్ల తారక రామారావు* గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మెదక్ డిసిసిబి బట్టు అంజి రెడ్డి,ములుగు ఆత్మకమిటీ ఛైర్మన్ గుండారెడ్డి,ములుగు పిఎస్‌సిఎస్ వైస్ చైర్మన్ నరేష్ గౌడ్,అధ్యక్షులు టి.బి.ఎస్. జనరల్ సెక్రెటరీ బాబుగౌడ్, మనోహరాబాద్ ఎంపీటీసీ పొట్టోళ్ల వెంకటేష్ గౌడ్, సినీ హీరో అనిల్ మొగిలి కలిశారు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *