128 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* అక్రమంగా నిల్వ ఉంచిన 20 క్వింటాళ్ళ పిడిఎస్ రైస్, ఆటో పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. రామగుండం పోలీస్ కమీషనర్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్సు సీఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో ఎస్ఐ రాజేష్, టాస్క్ ఫోర్సు సిబ్బందితో కలిసి పెద్దపల్లి జోన్ బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కన్నాల గ్రామం లో ఒక షెడ్ లో అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని నిల్వ ఉంచారనే సమాచారం మేరకు తనిఖీ చేయగా […]
ప్రాంతీయం
రహీం, బీమ్ పుత్ర శ్రీనివాస్ ఆధ్వర్యంలో, కీ.శే. జీదుల రాయమల్లు నేత్ర దానం
238 Viewsమంచిర్యాల జిల్లా. రహీం, బీమ్ పుత్ర శ్రీనివాస్ ఆధ్వర్యంలో, కీ.శే. జీదుల రాయమల్లు నేత్ర దానం. మందమర్రి పట్టణ మొదటి జోన్ కి చెందిన జీదుల రాయమల్లు, తేదీ.13-03-2025 గురువారం రోజున మరణించడం జరిగినది. తదుపరి క్షణంలో వారి కుటుంబ సభ్యులు మరియు వారి కుమారుడు అయిన జీదుల దామోదర్ నిర్ణయం మేరకు వారి తండ్రి కళ్ళను దానం చేయడానికి ముందుకు వచ్చారు . జీదుల దామోదర్ మిత్రుడైన సోపతి వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు శ్రీనివాస్ […]
తెలంగాణలో జరగనున్న 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి..
71 Viewsతెలంగాణలో జరగనున్న 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.. మార్చి 14 తెలంగాణలో జరగనున్న 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.. ఈ మేరకు ఎన్నికల అధికారులు అధికారిక ప్రకటన జారీ చేశారు. ఏకగ్రీవం అయిన ఎమ్మెల్సీలకు ధృవీకరణ పత్రాలు జారీ చేశారు. తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా విజయశాంతి, దాసోజు శ్రవణ్, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, సత్యం నామినేషన్లు దాఖలు చేశారు. వీరితో పాటు మరో ఆరుగురు […]
సంప్రదాయ పద్ధతుల్లో హోలీ జరుపుకుందాం: పోలీస్ కమీషనర్ అంబర్ కిశోర్ ఝా
70 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *ఎదుటివారికి ఇబ్బంది కలిగించవద్దు, మహిళల పట్ల మర్యాదగా ఉండాలి.* సంప్రదాయ పద్ధతుల్లో హోలీ జరుపుకుందాం: పోలీస్ కమీషనర్ అంబర్ కిశోర్ ఝా. ఎదుటివారికి ఇబ్బంది కలిగించకుండ , మహిళల పట్ల మర్యాదగా ఉంటూ సంప్రదాయ పద్ధతుల్లో హోలి జరుపుకుందామని రామగుండము పోలీస్ కమిషనర్ ప్రజలకు పిలుపునిచ్చారు. హోలీ పండుగ సందర్బంగా రామగుండము పోలీస్ కమిషనర్ అంబర్ కిశోరే ఝా ప్రజలకు ప్రజలకు పలు సూచనలు చేస్తూ సహజ సిద్దమైన రంగులను వినియోగిస్తూ […]
రేపు ఉ.6 నుంచి సా.6 వరకు మద్యం షాపులు మూసివేత
62 Viewsరేపు దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు మార్చి 13 హోలీ సందర్భంగా హైదరాబాద్లో పోలీసుల ఆంక్షలు,రేపు ఉ.6 నుంచి 15వ తేదీ ఉ.6 గంటల వరకు ఆంక్షలు,రేపు ఉ.6 నుంచి సా.6 వరకు మద్యం షాపులు మూసివేత,రోడ్లపై గుంపులుగా తిరగొద్దంటున్న పోలీసులు,వాహనదారులపై రంగులు చల్లొద్దని పోలీసుల హెచ్చరిక,నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవంటున్న పోలీసులు. Manne Ganesh Dubbaka constancy 9701820298
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
84 Viewsమృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత సిద్దిపేట జిల్లా ములుగు, మార్చి 13 ములుగు మండల్ కొత్తూర్ గ్రామానికి చెంచిన గడిల యాదగిరి గుండెపోటుతో మరణించారు విషయం తెలుసుకున్న (బి ఆర్ ఎస్) నాయకుడు నకిర్త ప్రభు మృతుని కుటుంబాన్ని పరామర్శించే కి గడిలా లక్ష్మి భార్య కి 5000/-వేల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది వీరి వెంట( బి ఆర్ ఎస్ ) నాయకులు కార్యకర్తలు బక్క విష్ణు కొట్టురి నాగేష్ గుంటి […]
మహబూబ్ నగర్ జిల్లాలో కోటి తలంబ్రాల దీక్ష
89 Viewsమహబూబ్ నగర్ జిల్లాలో కోటి తలంబ్రాల దీక్ష గజ్వేల్ కేంద్రంగా తెలంగాణ వ్యాప్తంగా పాల్గొంటున్న భక్తులు ఈ జగమంతా రామమయమే అని చాటుతున్న భక్తులు గజ్వేల్ మార్చి 13 గజ్వేల్ కేంద్రంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోటి తలంబ్రాల దీక్ష నిర్వహిస్తుంది శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ.అందులో భాగంగా రామకోటి పిలుపు మేరకు గురువారంనాడు మహబూబ్ నగర్ జిల్లా నవపేట మండలం పట్టణంలోని శ్రీ కన్యాకాపరమేశ్వరి దేవాలయంలో కోటి తలంబ్రాల దీక్ష కార్యక్రమం […]
గోపాల మిత్రుల ఆధ్వర్యంలో మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం
55 Viewsగోపాల మిత్రుల ఆధ్వర్యంలో మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం సిద్దిపేట్ జిల్లా మార్చి 13 సిద్దిపేట జిల్లా సిద్దిపేట మండలానికి చెందిన గోపాల మిత్ర మార్గడి వెంకట్ రెడ్డి ఇటీవల మృతి చెందగా ఉమ్మడి మెదక్ జిల్లా గోపాలమిత్ర సంఘం సభ్యుల ఆధ్వర్యంలో గురువారం మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ఒక లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా గోపాల మిత్ర అధ్యక్షులు సింగం రాజు యాదవ్, రాష్ట్ర సలహాదారు శ్రీరాములు, […]
కేంద్రమంత్రి జై శంకర్ తో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ
56 Viewsనేడు కేంద్రమంత్రి జై శంకర్ తో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ మార్చి 13 తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీలో విదేశా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్,తో బేటి కానున్నారు ఇందుకోసం బుధవారం సాయంత్రం ఆయన ఢిల్లీకి వెళ్లారు.జై శంకర్ తో సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడ కూడా పాల్గొనట్లు తెలిసింది. అయితే ప్రస్తుతం జైశంకర్ విదేశీ […]
తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం
112 Viewsతెలంగాణ అసెంబ్లీలో గందరగోళం మార్చ్ 13 తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గందరగోళం నెలకొంది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రవేశపెట్టారు. అయితే, ఈ తీర్మానం చర్చ సందర్భంగా మాజీ మంత్రులు వర్సెస్ మంత్రులుగా మాటల దాడి కొనసాగింది. అయితే, స్పీకర్ ను ఉద్దేశించి జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో తీవ్ర గందరగోళానికి దారితీశాయి. గవర్నర్ ప్రసంగంపై జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. 36 నిమిషాల గవర్నర్ ప్రసంగం […]










